జనవరి 5 నుండి 7 వరకూ జరగనున్న ద్వితీయ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో చర్చించనున్న సబ్ థీమ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంశంపై శుక్రవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా...
కేబుల్ టీవీ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న స్మారక క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీని నలంద డిగ్రీ కళాశాల జట్టు కైవసం చేసుకుంది. నలంద కళాశాల, సిద్ధార్థ కళాశాల జట్ల మధ్య...
విజయవాడ వేదికగా జరిగిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు వేదికపై విదేశీ బాలుడు తెలుగు గీతాలు అద్భుతంగా ఆలపించి అలరించాడు. తెలుగు భాష పై ఎక్కువతో ఈ చిన్నారి సంగీతంలో పట్టుసాధించిన పోలెండ్...
అవినీతికి పాల్పడుతున్న రాజకీయ నేతలు చరిత్రలో నిలబడలేరని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో భాగంగా ఈనెల 24వ తేదీన విజయవాడ సిద్ధార్థ...
కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగార్థుల విజ్ఞప్తిమేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంవల్ల చాలామంది ఈ ఉద్యోగాలకోసం పోటీపడేందుకు అవకాశం...
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం (AP IASOWA) తమ ఉదారత చాటుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వారి సతీమణి పద్మప్రియ అధ్యక్షతన గల ఏపీ ఐఏఎస్ఓడబ్ల్యూఏ ఆధ్వర్యంలో గుణదలలోని...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అనుగుణంగా ప్లాస్టిక్ బ్యానర్స్ నిషేధం 21 జనవరి, 2023 నుండి అమల్లోకి రానున్నది. ప్లాస్టిక్ బ్యానర్స్ కు ప్రత్యామ్నాయంగా కాటన్ బట్టపై ముద్రించుటకు అనుగుణంగా ఉన్న యంత్రాలు, ముద్రించుటకు...
ఇబ్రహీంపట్నం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, ఆధ్యాత్మిక, సామాజికవేత్తగా పేరుగాంచిన రెవరెండ్ మైలమాల శ్యాంసుందర్ కు గౌరవ డాక్టరేట్ సత్కారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ ఆఫ్ ఇండియా మరియు బెసలేల్...
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు కోర్టు ధిక్కరణ...
ఆధ్యాత్మిక బోధనలే మానవుని జీవితానికి ప్రశాంతతను ఇస్తాయని,అంతర్జాతీయ ప్రసంగీకులు బ్రదర్ అనిల్ కుమార్ పాల్గొనే సభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. గుడివాడ శోభన హోటల్ నందు మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగిన...