మాండోస్ తుఫాన్ కు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని మాండూస్ తుఫాన్ కోలుకోలేని దెబ్బతీసిందని ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. చేతికి వచ్చిన పంట ఇలా నీటిపాలు అవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారని ఆయన అన్నారు. వరి,...