నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గుండంపాడు గ్రామానికి చెందిన హోంగార్డు శేఖర్ ఇటీవల నంద్యాలలో విధి నిర్వహణలో మృతి చెందాడు. పోలీస్ సమరవీరుల దినోత్సవం సందర్భంగా హోంగార్డు శేఖర్ సొంత గ్రామమైన గుండంపాడు లో...
కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై నగరపాలక సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించినందుకు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కర్నూలు 12వ వార్డు కార్పొరేటర్ అన్నే పోగు క్రాంతి కుమార్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం...
కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడు వేణు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో యువతిని...
కర్నూలు జిల్లా, క్రిష్ణగిరి మండలం, బి బొంతరాళ్ల గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ కార్యకర్త కూర్మగిరి పెద్ద మాదన్న హత్యను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పెద్ద మాదన్నను హత్య...
నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి...
అక్రమంగా నాటుసారా తయారీ , నిల్వ , అక్రమ మద్యం, అక్రమ రవాణా, అమ్మకాలపై కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా జిల్లా పోలీసు యంత్రాంగం, సెబ్...
దసరా మహోత్సవాలలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉదయం భ్రమరాంబ దేవి అమ్మవారికి ప్రాతఃకాల పూజలు విశేష కుంకుమార్చనలు నవవర్చనలు పారాయణాలు కుమారి పూజలు జరిపించబడ్డాయి. అలాగే నవదుర్గ అలంకారంలో భాగంగా సాయంత్రం అమ్మవారి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెప్టెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు గుంటూరు, విజయవాడ లలో హెచ్ఆర్సీ క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి సంపర వెంకట రమణ మూర్తి తెలిపారు....
డెప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ,హఫీజ్ ఖాన్ వంటి వారు ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు...
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మొదటి సారిగా కర్నూలు పోలీసులు అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 564 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదివారం బాధితులకు అందజేశారు. జిల్లా...