అప్పుల బాధ తాళలేక ఒక వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుపతి లో జరిగింది. కొర్లగుంట లోని మారుతి నగర్ లో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న మహిళను సుకన్య(31)...
ఓ వైపు రాత్రి పది నుంచీ కర్ఫ్యూ మొదలవుతున్న దరిమిలా… విజయనగరం జిల్లా కలెక్టర్ వద్ద ఆందోళన కొనసాగుతోంది. సంక్షేమ హాస్టళ్లు తెరిపించాలని ఈ ఉదయం నుంచీ ధర్నా చేస్తునే ఉన్నారు. కలెక్టర్ ప్రాంగణంలో...
విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద రాత్రి 10 గంటల సమయంలో కూడా ఆందోళన కొనసాగుతోంది. సంక్షేమ హాస్టళ్లను తెరిపించాలని చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఉదయం నుంచీ చేపట్టిన విద్యార్ధుల ఆందోళనలు నిరసన ప్రదర్శనలు రాత్రి...
ఆంధ్ర ప్రదేశ్ అంబేడ్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లో 2 nd జోన్ క్యాడర్ క్యాంప్ జరుగుతుందని ఫౌండేషన్ చైర్మన్, న్యాయవాది పినిపే వెంకట రామకృష్ణ తెలిపారు....
తూర్పు గోదావరి జిల్లాలో మూడో దశ కరోనా ను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు....
ప్రభుత్వ భూములు తీసుకుని ఇంకా ప్రాజెక్టులు చేపట్టని సిమెంట్ కంపెనీలపై వత్తిడి తీసుకువచ్చి ఫ్యాక్టరీలు ప్రారంభించేలా చేస్తామని గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలో సిమెంట్ ఫ్యాక్టరీల...
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తూ, కరోనా నియంత్రణకు భద్రతా విధులు నిర్వహించి, మృతిచెందిన పోలీసు కుటుంబాలతో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ...
ఇంటర్ తో పాటు ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షల శిక్షణ పొందే విద్యార్థుల కోసం ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం, ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన నీట్, ఐఐటీ “కోటా” బుక్స్ ను…....
కొత్త గా ఎన్నికైన విజయనగరం డివిజిన్ సర్పంచ్ ల శిక్షణా కార్యక్రమం నగరంలో ని జే.ఎన్.టి.యు లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ఎంతో...
దివంగత సీఎం వైఎస్ఆర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో రూపు దాల్చిన జిల్లా కేంద్రమైన విజయనగరం పాత బస్తాండ్ లోని రాజీవ్ క్రీడా మైదానంలో విజయనగరం ఎమ్మెల్యే,వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి మొక్కలు...