కరోనా వైరస్ పై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగని నిర్లక్ష్యం కూడా వద్దని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రాపు పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో...
ప్రపంచ విపత్తు కరోనా వైరస్ ను సైతం తిరుమల కొండపై పట్టించుకోకుండా టిటిడి ఇఓ, ధర్మకర్తల మండలి, తిరుమల ఉన్నతాధికారి వ్యవహరించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్...
ఎన్నికల కమిషనర్ ను బాత్ రూం లు కడిగే వ్యక్తి, బొచ్చుకుక్క, లోపర్, వెధవ అని సభ్యసమాజం తలదించుకునే విధంగా నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తిట్టారని ఇదేం సంస్కృతి...
ఎన్నో దశాబ్దాల కలగా ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ట్రయల్ రన్ ప్రారంభం అయింది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు వద్ద ట్రయల్ రన్ ను నేడు సి. ఆర్. ఎస్....
నరసరావుపేట పార్లమెంట్ కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థినుల వసతి గృహంలో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్స్ ను విద్యార్థినులకు విద్యుత్ శాఖ గుంటూరు జిల్లా సుపరింటెండింగ్ ఇంజనీర్ యమ్ విజయకుమార్ అందజేశారు....
తమ భూమిపై వేరేవారికి పాస్ బుక్కులు మంజూరు చేసిన తహసీల్దార్ చర్యకు నిరసనగా ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో నేడు ఈ సంఘటన జరిగింది. వేనాటి బాబు...
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం టీటీడీ అధికారులు అత్యవసరం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలకు భక్తులు వచ్చే...
స్థానిక సంస్థల ఎన్నికల్లో వై.సి.పి. చేసిన అరాచకాలను నిరసిస్తూ కడపజిల్లాలోని అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అఖిల...
సమగ్ర శిక్ష లోని ఉద్యోగులకు వేతనాలు, వివిధ సమస్యలను పరిశీలిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. పి.టి.ఐ.ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ షేక్.హాజి మలంగ్, జనరల్ సెక్రెటరీ కె.మహేష్...
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లి లో బుధవారం...