42.2 C
Hyderabad
May 3, 2024 16: 18 PM

Category : ఆంధ్రప్రదేశ్

Slider విశాఖపట్నం

కరోనా పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Satyam NEWS
కరోనా వైరస్ పై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగని నిర్లక్ష్యం కూడా వద్దని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రాపు పేర్కొన్నారు.  గురువారం కలెక్టర్ కార్యాలయంలో...
Slider చిత్తూరు

కరోనా ఎఫెక్ట్: టీటీడీ అధికారుల వ్యవహారశైలిపై విచారణ జరపాలి

Satyam NEWS
ప్రపంచ విపత్తు కరోనా వైరస్ ను సైతం తిరుమల కొండపై పట్టించుకోకుండా టిటిడి ఇఓ, ధర్మకర్తల మండలి, తిరుమల ఉన్నతాధికారి వ్యవహరించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్...
Slider నెల్లూరు

డిమాండ్ అప్పాలజీ: ఎన్నికల కమీషనర్ ను బూతులు తిడతారా?

Satyam NEWS
ఎన్నికల కమిషనర్ ను బాత్ రూం లు కడిగే వ్యక్తి, బొచ్చుకుక్క, లోపర్, వెధవ అని సభ్యసమాజం తలదించుకునే విధంగా నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి  తిట్టారని ఇదేం సంస్కృతి...
Slider గుంటూరు

గుడ్ బిగెనింగ్: నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ట్రయల్ రన్ ప్రారంభం

Satyam NEWS
ఎన్నో దశాబ్దాల కలగా ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ట్రయల్ రన్ ప్రారంభం అయింది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు వద్ద ట్రయల్ రన్ ను నేడు సి. ఆర్. ఎస్....
Slider గుంటూరు

కరోనా ఎలర్ట్: వ్యక్తిగత శుభ్రత తోనే కోవిడ్19 నివారించవచ్చు

Satyam NEWS
నరసరావుపేట పార్లమెంట్ కేంద్రంలో ఉన్న  సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థినుల వసతి గృహంలో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్స్ ను విద్యార్థినులకు విద్యుత్ శాఖ గుంటూరు జిల్లా సుపరింటెండింగ్ ఇంజనీర్ యమ్ విజయకుమార్ అందజేశారు....
Slider నెల్లూరు

సో శాడ్: తహసీల్దార్ ఎదుటే రైతు ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
తమ భూమిపై వేరేవారికి పాస్ బుక్కులు మంజూరు చేసిన తహసీల్దార్ చర్యకు నిరసనగా ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో నేడు ఈ సంఘటన జరిగింది. వేనాటి బాబు...
Slider చిత్తూరు

కరోనా ఎఫెక్ట్: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం

Satyam NEWS
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం టీటీడీ అధికారులు అత్యవసరం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలకు భక్తులు వచ్చే...
Slider కడప

ప్రొటెస్టు: వైసీపీ ఎన్నికల అరాచకాలపై అఖిలపక్షం ధర్నా

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల్లో వై.సి.పి. చేసిన అరాచకాలను నిరసిస్తూ కడపజిల్లాలోని అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అఖిల...
Slider ఆంధ్రప్రదేశ్

పి.టి.ఐ.ల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

Satyam NEWS
సమగ్ర శిక్ష లోని ఉద్యోగులకు వేతనాలు, వివిధ సమస్యలను పరిశీలిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. పి.టి.ఐ.ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ షేక్.హాజి మలంగ్, జనరల్ సెక్రెటరీ కె.మహేష్...
Slider కడప

వార్నింగ్: వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలి

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లి లో బుధవారం...