విద్యావిధానం పట్ల జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 28 న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతున్నట్లు సీపీఎం రాష్ట్ర నేత కృష్ణ మూర్తి తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా...
ఇటీవల ఆర్టీసి మేనేజింగు డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన అదనపు డీజీ సిహెచ్. ద్వారకా తిరుమలరావును విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి పోలీసు అతిధి గృహం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శుభాకాంక్షలు...
థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు రానున్నాయని రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ ప్రజలను హెచ్చరించారు. కరోనా కేసులు… రెండు రోజుల వ్యవధిలో 80,150 కేసులు...
విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన రౌతు జగదీన్ సీఆర్ పీ ఎఫ్ కాని స్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఏప్రిల్ 3న చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన సంగతి...
డైరక్ట్ ఐపీఎస్ అయిన ఆమెది జాలి హృదయం….గడచినకొద్ది నెలల నుంచీ జిల్లాకు వణికించిన కరోనా సమయంలో ఆమె చూసిన చొరవేంటో కనిపించిన తెగువేంటో సోషల్ మీడియా పుణ్యమా యావత్ ప్రపంచం తిలకించింది కూడ. తాజాగా...
ఈజీ మనీ ఎలా సంపాదించాలో తెలుసుకున్నాడు..ఆ యువకుడు. చేతిలో డబ్బులకై పక్కా పధకం వేసాడు. ఏటీఎం లలో డబ్బులు విత్ డ్రా చేసేందుకు వచ్చిన వృద్ధులను మోసం చేసి వారి ఏటీఎం కార్డును మార్చి...
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా తరగతుల్లో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ ఆరోగ్యం పొందేందుకు కుటుంబ...
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తలు వస్తున్న వేళ ,ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ స్పష్టం చేసిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లా పోలీసులు మరింత...
విజయనగరం జిల్లా సాలూరు లోని స్వామి శ్రీ రామానంద యోగజ్ఞాన ఆశ్రమంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. అపర వాల్మికి సద్గురు శ్రీశ్రీశ్రీ స్వామి శివానంద పరమహంసల వారి సమాధి ఆరాధన కూడా...
ఈ నెల 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోబోతున్న దరిమిలా… అన్ని రాష్ట్రాల్లో ఒక్క రోజు ముందుగానే అదీ ఆదివారం పురస్కరించుకుని 5 కే రన్ నిర్వహించబడింది. ఈ నేపథ్యంలో...