విజయనగరం జిల్లాలో జులై 8న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
రానున్న రోజుల్లో రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగానికీ రైతు భరోసా కేంద్రాలు కేంద్రబిందువు కానున్నాయని, వ్యవసాయశాఖ కమిషనర్ హనుమంతు అరుణ్కుమార్ అన్నారు. విజయనగరం జిల్లా కు వచ్చిన కమీషనర్ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా...