38.2 C
Hyderabad
May 5, 2024 21: 30 PM

Category : ఆధ్యాత్మికం

Slider ఆధ్యాత్మికం

అక్టోబ‌ర్ 11న ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి సిరిమానోత్స‌వం

Satyam NEWS
సెప్టెంబ‌ర్ 17 నుంచి ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌: తేదీలు ఖరారు చేసిన పాల‌క మండ‌లి ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఇల‌వేల్పు, ఇష్ట‌దైవం అయిన‌ శ్రీ‌శ్రీ పైడిత‌ల్ల‌మ్మ ఉత్స‌వాలు సెప్టెంబ‌ర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయ‌ని ఆల‌య...
Slider ఆధ్యాత్మికం

అష్టలక్ష్మీ మండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం

Satyam NEWS
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో  శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన...
Slider ఆధ్యాత్మికం

ఆది వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో విశేషంగా వరలక్ష్మీ వ్రతాలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల బూరుగడ్డ గ్రామంలో నిత్య పూజలందుకుంటున్న  శ్రీ శాల్మలి కంద ఆదివరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదిన సందర్భంగా స్వామివారికి,...
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన పునఃప్రారంభం

Satyam NEWS
అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం సోమవారం తిరుమలలో తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2017లో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని టిటిడి ప్రారంభించిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,...
Slider ఆధ్యాత్మికం

తెలంగాణ విద్వత్సభ షష్ఠ వార్షిక సమ్మేళనం

Satyam NEWS
తెలంగాణ విద్వత్సభ షష్ఠ వార్షిక సమ్మేళనం ఇటీవల వర్గల్ శ్రీ విద్యాసరస్వతి దేవాలయంలో జరిగింది. ఈ సమ్మేళనంలో తెలంగాణ విద్వత్సభకు సంబంధించిన వందమంది సిద్ధాంతులు, పంచాంగ కర్తలు, జ్యోతిష్య పండితులు చర్చించి నిర్ణయించిన రాబోయే...
Slider ఆధ్యాత్మికం

కనుల పండువగా శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ కల్యాణమహోత్సవం

Satyam NEWS
అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఉప్పల్  డీవిజన్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం  శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ కల్యాణమహోత్సవానికి ముఖ్య అతిథులుగా  కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు...
Slider ఆధ్యాత్మికం

మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నిర్వహణ కమిటీ సమావేశం

Satyam NEWS
శ్రీ మట్టపల్లి లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ కార్యవర్గ సమావేశం ఆదివారం ప్రముఖ త్రిశక్తి చండీ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కొంకపాక రాధాకృష్ణ మూర్తి శర్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. సూర్యాపేట జిల్లా...
Slider ఆధ్యాత్మికం

చక్రస్నానం,ధ్వజారోహణం తో ముగిసిన  శ్రీ  సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో ప్రసిద్ధి గాంచిన చారిత్రాత్మకంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా చక్రస్నానం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవ గౌరవ అధ్యక్షుడు, మేడా విజయ...
Slider ఆధ్యాత్మికం

ఉజ్జయిని మహంకాళి జాతరకు భారీ బందోబస్తు

Satyam NEWS
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానుండటంతో మూడు వేల మంది సిబ్బందితో పాటుగా వందకు పైగా కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సౌకర్యం...
Slider ఆధ్యాత్మికం

ఆపద మ్రొక్కుల స్వామికి విశేష అభిషేక, అర్చనలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం బైపాస్ రహదారిలో గల శ్రీ గోదా పద్మావతి సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో  శుక్రవారం స్వామివారి నక్షత్రమైన శ్రవణా నక్షత్రం సందర్భంగా వేకువజామున శ్రీ...