38.2 C
Hyderabad
May 1, 2024 21: 51 PM

Category : జాతీయం

Slider జాతీయం

వింత ఆచారం:గ్రహణం రోజున పిల్లలను పాతిపెడితే

Satyam NEWS
దేశ వ్యాప్తంగా సూర్యగ్రహణం పూర్తయింది. అయితే కొందరు మూఢ నమ్మకాల పేరుతో  రెచ్చిపోయారు. వింత ఆచరాలతో పిల్లల ప్రాణాలను పణంగా పెట్టారు. సూర్యగ్రహణ సమయంలో పిల్లలను నేలలో పాతిపెట్టిన ఘటన కర్ణాటకలో కలవరం రేపుతోంది....
Slider జాతీయం

సూర్య గ్రహణం చూడలేక పోయిన ప్రధాని మోడీ

Satyam NEWS
ఎంతో మంది భారతీయుల మాదిరిగా నేను కూడా సూర్య గ్రహణం చూద్దామని ప్రయత్నించాను. కానీ ఆకాశంలో సూర్యుడికి మేఘం అడ్డు రావడం వల్ల సూర్య గ్రహణం కనిపించలేదు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు...
Slider జాతీయం

ఇస్రో శాస్త్రవేత్త సోమనాథ్‌కు క్యాబినెట్‌ సెక్రటరీ ర్యాంక్‌

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్తలకు పదోన్నతిగా ఇచ్చే క్యాబినెట్‌ కార్యదర్శి పదవి త్రివేండ్రంలోని వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌కు దక్కింది. కేంద్ర క్యాబినెట్‌ కమిటీ సోమనాథ్‌ను కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ ర్యాంక్‌కు ఎంపిక చేసింది....
Slider జాతీయం

రేప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న వృద్ధుడి హతం

Satyam NEWS
కుమార్తె స్నేహితురాలు అంటే కూతురితోనే సమానం కదా. కాదని నిరూపించాడు ఈ కృరుడు. కూతురితో కలిసి ఉంటికి వస్తున్న అమ్మాయి (24)ని బలవంతం చేశాడో దుర్మార్గుడు. ఈ విషయం బయటకు రాకుండా ఆ అమ్మాయి...
Slider జాతీయం

ముత్తూట్ ఫైనాన్స్ లో 77 కిలోల బంగారం చోరీ

Satyam NEWS
కర్ణాటకలోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో అత్యంత భారీ దొంగతనం జరిగింది. బెంగళూరు, పులకేశినగర్ సమీపంలోని బాణసవాడి – హెణ్ణూరు రోడ్‌ లోని లింగరాజపురం బ్రిడ్జి సమీపంలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు...
Slider జాతీయం

జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలు

Satyam NEWS
జార్ఖండ్‌ రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలైందని జార్ఖండ్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్‌ హేమంత్ సోరెన్ తెలిపారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఆధికారం చేపట్టడం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని ఆయన...
Slider జాతీయం

పౌరసత్వ చట్టంపై ఐఏఎస్ అధికారి తీవ్ర వ్యాఖ్యలు

Satyam NEWS
పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా ఒక వర్గం వారు ఆందోళన చేస్తున్న ఈ తరుణంలో కేరళ కు చెందిన ఒక ఐఏఎస్ అధికారి తీవ్ర విమర్శలు చేశారు. చట్టానికి వ్యతిరేకంగా ఐఏఎస్ అధికారి విమర్శలు చేయడం...
Slider జాతీయం

కేరళ సింగర్ జగ్గీ జాన్ అనుమానాస్పద మృతి

Satyam NEWS
ప్రముఖ గాయకురాలు, ప్రెజంటర్ జగ్గీ జాన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పలువురిని ఆశ్చర్య పరచింది. జగ్గీ జాన్ పాటలంటే కేరళలో చెవికోసుకుంటారు. పాప్, రాప్ మ్యూజిక్ తో శ్రోతల్ని పిచ్చెక్కించే జాకీ జాన్ ఆకస్మికంగా...
Slider జాతీయం

ప్లాస్టిక్ భూతంపై నింజా మీడియా పోరాటం

Satyam NEWS
పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ భూతంపై నింజా మీడియా క్రియేషన్ తన వంతు పోరాటం ప్రారంభించింది. రైల్వే స్టేషన్లలో ఆడియో ప్రకటనలు ప్రసారం చేసే అధీకృత కంపెనీ అయిన నింజా మీడియా క్రియేషన్స్...
Slider జాతీయం

మళ్లీ ఫైర్: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 9మంది మృతి

Satyam NEWS
ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. ఈ...