వింత ఆచారం:గ్రహణం రోజున పిల్లలను పాతిపెడితే
దేశ వ్యాప్తంగా సూర్యగ్రహణం పూర్తయింది. అయితే కొందరు మూఢ నమ్మకాల పేరుతో రెచ్చిపోయారు. వింత ఆచరాలతో పిల్లల ప్రాణాలను పణంగా పెట్టారు. సూర్యగ్రహణ సమయంలో పిల్లలను నేలలో పాతిపెట్టిన ఘటన కర్ణాటకలో కలవరం రేపుతోంది....