33.2 C
Hyderabad
May 4, 2024 02: 53 AM

Category : జాతీయం

Slider జాతీయం

19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్.. 70 కొత్త కేసులు

Sub Editor
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్‌తో బాధపడుతున్న రోగులు అనేక రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 492కి పెరిగింది. కేరళలో...
Slider జాతీయం

కూలిన మిగ్-21 జెట్.. వింగ్ కమాండర్ మృతి

Sub Editor
భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా వీరమరణం పొందారు.  బార్డర్‌లో శిక్షణ సమయంలో వైమానిక...
Slider జాతీయం

ఒమిక్రాన్‌ తో రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ

Sub Editor
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ భారత దేశంలో అడుగు పెట్టడమే కాదు.. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని...
Slider జాతీయం

టెలికం కంపెనీలకు కొత్త నిబంధనలు

Sub Editor
మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటా, ఇంటర్నెట్‌ వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని భద్ర పరిచే గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఆ వివరాలన్ని రెండు సంవత్సరాల పాటు భద్రపరిచాలని టెలికం ప్రొవైడర్లకు కేంద్ర టెలికం శాఖ...
Slider జాతీయం

హర్యానాలో 12 పిస్టల్స్ లభ్యం

Sub Editor
గన్స్‌తో చెలరేగుతున్న హర్యానా రాష్ట్రం కన్వా గ్రామంలోని రెండు గ్యాంగ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కపిల్‌ సంగ్వాన్‌, అలియాస్‌ నందు గ్యాంగ్‌.. జ్యోతిబాబా గ్యాంగ్.. ఈ రెండు గ్యాంగ్‌లను పట్టుకున్న పోలీసులు వారి నుంచి...
Slider జాతీయం

అనంతనాగ్‌ అర్వానీలో ఎన్‌కౌంటర్

Sub Editor
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. శ్రీనగర్‌లోని హర్వాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. ఇటీవల బందిపొరలో ఇద్దరు...
Slider జాతీయం

మొబిక్విక్‌, స్పైస్‌ మనీలకు ఆర్బీఐ వాత

Sub Editor
నిబంధనలు పాటించని బ్యాంకలు, ఇతర సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరఢా ఝులిపిస్తోంది. తాజాగా రెండు సంస్థలపై జరిమానా విధించింది. పేమెంట్‌ ఆపరేటర్లైన మొబిక్విక్‌, స్పైస్‌ మనీపై పెనాల్టీ విధిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌...
Slider జాతీయం

సొంత నేతలపై సీనియర్ నేత వ్యాఖ్యలు

Sub Editor
వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. పార్టీ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం...
Slider జాతీయం

పదిరోజుల్లో రెండోసారి మోడీ కాశీ పర్యటన

Sub Editor
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసికి వస్తున్నారు. వారణాసి-జౌన్‌పూర్ రోడ్డులో ఉన్న కార్ఖియాన్వ్ వద్ద ఉన్న అమూల్ డైరీ ప్లాంట్‌తో సహా తన పార్లమెంటరీ నియోజకవర్గానికి రూ. 2095.67 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులను...
Slider జాతీయం

మతమార్పిడి నిరోధక బిల్లుపై రగడ

Sub Editor
కర్ణాటకలో బలవంతపు మతమార్పిడి నిరోధక బిల్లుపై వివాదం కొనసాగుతోంది. కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బెల్గాంలో జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మైనారిటీలను టార్గెట్‌ చేసేందుకే...