సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ.25 కోట్ల హెరాయిన్ సీజ్
పాకిస్తాన్ నుంచి భారత్లోకి ఆయుధాలతో పాటు మాదక ద్రవ్యాలు కూడా స్మగ్లింగ్ అవుతున్నాయి. సరిహద్దుల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూకాశ్మీర్లోని ఉరి సెక్టార్లో భద్రతాదళాలు రూ.25 కోట్ల విలువైన...