గోదావరి పొంగు ఎక్కువ ఉన్నందున ఎవరైనా గోదావరి దగ్గరకు వెళ్లినా, అనుమతి లేకుండా నాటు పడవలుఫై తిరిగినా అటువంటి వారి ఫై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా హెచ్చరించారు....
ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవారధిలాగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కేంద్రప్రభుత్వం రైల్వే టికెట్ లో రాయితీని రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేయడాన్ని ఖండిస్తున్నామని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ అన్నారు....
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్మ్ రిజర్వు పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు, 15 రోజుల “డీ-మొబిలైజేషన్” కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. ఈ మేరకు పోలీసు పరేడ్ గ్రౌండ్...
బీహార్ 8వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నితీశ్కుమార్ మీడియాతో మాట్లాడారు. 2024లో జీవించినా లేకపోయినా 2014లో మాత్రం మళ్లీ బతకలేమని ప్రధాని నరేంద్ర మోదీ...
మహేశ్ బాబు తన 28వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడో సినిమా ఇది. అందువలన సహజంగానే అంచనాలు ఉన్నాయి....
భారతదేశ స్వతంత్ర 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ములుగు ఎంపీపీ...
భారతీయ జనతా పార్టీ యువ సంఘర్షణ యాత్ర లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై .సత్య కుమార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం పరిధిలో పర్యటించారు. బెండమూర...
ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు నెలకు 21,000 వేల రూపాయలుగా వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ...
నిజాలను నిర్భయంగా రాస్తున్న అంబర్ పేట నియోజక వర్గానికి చెందిన కొంతమంది రిపోర్టర్ల పై స్థానిక బిజెపి నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. టిఆర్ఎస్ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ ను కవర్ చేసిన ప్రజా తెలంగాణ...