38.2 C
Hyderabad
April 28, 2024 21: 37 PM

Category : Slider

Slider ప్రత్యేకం

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఆదిశగా సత్వర చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్  సమావేశ మందిరంలో జిల్లా...
Slider తూర్పుగోదావరి

ఇసుకను తరలిస్తున్న టిప్పర్ అడ్డుకున్న రామేశ్వరం గ్రామస్తులు

Satyam NEWS
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం పరిధి నక్క రామేశ్వరం తీర ప్రాంతంలో  ఇసుక తవ్వకాలు టిప్పర్లతో గత రెండు రోజులుగా యథేచ్ఛగా సాగిస్తున్నారు. రామేశ్వరం మొగ తవ్వకాల ద్వారా వచ్చిన...
Slider మహబూబ్ నగర్

వర్గీకరణ బిల్లు కోసం వనపర్తిలో ఒంటి కాలు పై నిరసన

Satyam NEWS
ఈ వర్షకాల పార్లమెంటు సమావేశల్లోనే ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వనపర్తి జిల్లా కన్వీనర్ రాజానగరం రాజేష్ మాదిగ డిమాండ్...
Slider విజయనగరం

భారీ వ‌ర్షాల‌పై విజయనగరం జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తం

Satyam NEWS
భార‌త వాతార‌ణ ప‌రిశోధ‌న కేంద్రం అందించిన స‌మాచారం మేర‌కు రాగ‌ల మూడు రోజుల్లో జిల్లాలో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, ఈ క్ర‌మంలో జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంద‌ని త‌గిన చ‌ర్య‌లు...
Slider ముఖ్యంశాలు

సాక్షర భారత్ విసిఓ లకి ఇచ్చిన మాట తప్పిన జగనన్న…!

Satyam NEWS
సాక్షర భారత్ గ్రామ సమన్వయకర్తలకి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేరిన సందర్భంలో విసిఓ లతో కలిసి నడిచి గజపతినగరం, చీపురుపల్లి లలో జరిగిన బహిరంగ సభల్లో ఇచ్చిన హామీని...
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

Satyam NEWS
ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. కంభం సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్న లారీని వెనక...
Slider కృష్ణ

5వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ను వెంటనే నియమించాలి

Satyam NEWS
73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలలోని ఆర్టికల్ 243 లో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 5 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం స్థానిక ప్రభుత్వాలయిన...
Slider జాతీయం

బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు: బీజేపీతో దూరం.. దూరం…

Satyam NEWS
జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ రాజీనామా తర్వాత బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. పేరు చెప్పకుండానే బీజేపీపై జేడీయూ దాడికి దిగింది. ఇదే సమయంలో ఈ రాజకీయ రచ్చ నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పుడైనా...
Slider కడప

భూ కబ్జా అడ్డుకున్న టీడీపీ నేతలపై వైసీపీ దాడి

Satyam NEWS
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం రాజుపాలెం గ్రామపంచాయతీలో వైసీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయి. భూకబ్జా విషయంలో టిడిపి నాయకులపై వారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గంగసాని శేఖర్ రెడ్డి, గంగసాని మీరరెడ్డి,...
Slider కర్నూలు

నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య

Satyam NEWS
నంద్యాల పట్టణ శివారులో కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో కానిస్టేబుల్ సురేంద్ర ను కొందరు దుండగులు అటకాయించి ఆటోలో...