బిచ్కుంద మండలంలోని పుల్కల్ పెద్దదేవాడ పెద్ద దడిగి గ్రామాల్లో శనగ కొనుగోలు కేంద్రాలను ఎంపిపి అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కొనుగోలు కేంద్రాలు బిచ్కుంద మండల కేంద్రంలోని ఉండేవని...
బ్రహ్మ కుమారీస్ ప్రధాన నిర్వాహకురాలు డాక్టర్ రాజయోగిని దాదీ జానకి పరమపదించారు. 104 సంవత్సరాల వయస్సులో ఆమె తన భౌతిక కాయాన్ని వదిలేశారు. రాజస్థాన్ లోని మౌంట్ అబూ వద్ద గ్లోబల్ హాస్పిటల్ అండ్...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మసీదుల్లో ఇమామ్,మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారని, మిగిలిన వారు మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా కోరారు....
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఐసోలేషన్ వార్డులను పటిష్టంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేడు ఆయన నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో ని ఐసోలేషన్ వార్డును...
శ్రీకాకుళం పట్టణం మధ్యలో మురికి నీటితో ప్రవహిస్తున్న నాగావళి నదిని శ్రీకాకుళం పట్టణ కార్పొరేషన్, శానిటేషన్, ఆరోగ్యశాఖ, అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం ప్రజలు ఇంటిలోవాడుక మురికి నీటిని అనేక కాలువల...
బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పలు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఎంపిపి అశోక్ పటేల్ గ్రామంలో పర్యటించి వైరస్ పట్ల అప్రమత్తంగా...
లాక్ డౌన్ ను తేలిగ్గా తీసుకుంటున్న వారికి ఇది ఒక గుణపాఠం. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశం మొత్తం 21 రోజుల లాక్ డౌన్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని చాలా...
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 175...
ఈ కష్ట కాలంలో రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు నెలల పాటు అన్ని రకాల ఈఎంఐ లు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని ఫైనాన్స్ బ్యాంకింగ్ సంస్థలను...
లాక్ డౌన్ ను చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. రోజంతా ఇంట్లో ఉండి పొద్దున్నే పాల పాకెట్ లు కూరగాయల కోసం మార్కెట్లో ఒకరి మీద ఒకరు పడి ఈరోజు కి ఏదో సాధించా...