31.7 C
Hyderabad
May 2, 2024 09: 16 AM

Category : Slider

Slider నల్గొండ

టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయము ఎదుట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి...
Slider మహబూబ్ నగర్

జాతీయ వినియోగదారు హక్కుల కమిషన్ కు అశోక్ నంద

Satyam NEWS
జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ నాగర్ కర్నూల్ జిల్లా చైర్మన్ గా పసుపునూరి అశోక్ నంద ను నియమించారు. ఈ మేరకు సంస్థ ఫౌంటర్ చైర్మన్ ఎంఎల్ నాగేశ్వరరావు నియామక పత్రాన్ని అందచేశారు. జాతీయ...
Slider సినిమా

బాలివుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మళ్లీ ఉపశమనం

Bhavani
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మళ్లీ ఉపశమనం దక్కింది. ఈరోజు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో విచారణ జరిగింది. అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై వచ్చిన ఆరోపణలపై...
Slider విశాఖపట్నం

మూడు రాజధానులతో పోట్లాటలు తప్ప ప్రయోజనం శూన్యం

Bhavani
మూడు రాజధానుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప దీనివల్ల ఒనగూరేది ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణం జీవీఎంసీ సమీపంలోని గాంధీ...
Slider నల్గొండ

ఎమ్మెల్యే సైదిరెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

Satyam NEWS
అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం పూలమాలలు వేసిన ఎస్టీ,బీసీ,ఎస్సీ నేతలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎం.పి.పి గూడెపు శ్రీనివాస్ ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా అక్రమంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మున్సిపాలిటీ అధికారులుచే కూల్చి...
Slider నెల్లూరు

అయ్యప్ప భక్తులకు అనీల్ కుమార్ క్షమాపణ చెప్పాలి

Satyam NEWS
పవిత్రమైన అయ్యప్ప మాలను అవమానించిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందువులు అతి పవిత్రంగా భావించే...
Slider వరంగల్

బాలలు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

Bhavani
ములుగు జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధ్వర్యంలో నేడు ములుగు KGBV లో అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వసుధ, సభ్యులు డాక్టర్ ఆకులపెల్లి...
Slider శ్రీకాకుళం

శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్

Bhavani
శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్ అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగనన్న భూ హక్కు ఏమిటి? జగన్ తాత, తండ్రి ఆస్తులు...
Slider హైదరాబాద్

క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యత

Bhavani
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో వివిధ అటవీ ఉద్యోగ సంఘాలతో అరణ్య భవన్ లో పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ సమావేశమయ్యారు. ముందుగా శ్రీనివాసరావు మృతికి నివాళులు అర్పించిన అధికారులు,...
Slider మహబూబ్ నగర్

గ్యార్మి వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు రంగినేని

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని మహబూబ్ సుభాహని దర్గా దగ్గర జరిగిన గ్యార్మి పాతేహా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎండీ.హుస్సేన్ ఆహ్వానం మేరకు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...