టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసిన తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ రోజు మొదటి టీ 20 మ్యాచ్ జరిగింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ వేదికగా...
రాబోయే రోజుల్లో క్రికెట్ ప్రపంచం బయో బుడగ నుంచి బయటపడే అవకాశాలు కినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం, బయో బుడగలు ఉపయోగించకుండా ప్రీమియర్ లీగ్ మోడల్ను నిర్వహించేందుకు కొత్త పద్ధతులను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్...
టీ 20 వరల్డ్ కప్ 2021లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిసారి టీ 20 వరల్డ్ కప్ సాధించింది. ...
టీ20 వరల్డ్ కప్ 2021కి ముందు నెలల తరబడి బయో బబుల్స్లో ఉండడం వల్ల మానసిక అలసట కారణంగా న్యూజిలాండ్తో జరిగిన సూపర్ 12 మ్యాచ్లో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆట ఆడలేదని భారత...
టీ20 వరల్డ్ కప్లో ఇప్పటి వరకు ఓటమి అంటూ ఎరగని పాకిస్థాన్, కేవలం ఒక ఓటమిని మాత్రమే చవిచూసిన ఆస్ట్రేలియా ఫైనల్ పోరులో తలపడ్డాయి. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్...
భారత జట్టు టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మ నియామకం నేపథ్యంలో బీసీసీఐ వన్డే కెప్టెన్సీపై విరాట్ కోహ్లీతో మాట్లాడనున్నట్లు సమాచారం. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు భావిస్తుందని, తద్వారా...
క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పి.వి.రమణ చారి అధ్యక్షతన జరిగిన అల్ ఇండియా సివిల్ సర్వీసెస్...
టీ20 ప్రపంచ కప్ 2021 షెడ్యూల్ ప్రకటించిన సమయంలో ఈ టోర్నమెంట్లో టీమిండియా అతిపెద్ద పోటీదారుగా నిలిచింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలతో...
టీ20 ప్రపంచకప్లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 81 బంతులు మిగిలి ఉండగానే భారత్ టార్గెట్ను ఫినిష్...
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన డ్యాన్స్ తో సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన మ్యాచ్కి సంబంధించిన అతని వీడియో ఒకటి ప్రస్తుతం చాలా వైరల్గా మారింది. ఆఫ్ఘనిస్థాన్ జట్టు...