వలస కార్మికులకు ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ బాసట
లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలను అదుకునేందుకు దాతలు ముందుకు రావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్...