పేదల ఆకలి తీరుస్తున్న బీజేవైఎం, ఆశాజ్యోతి ఫౌండేషన్
కరోనా విస్తృతి నేపథ్యంలో పేదలు పడుతున్న ఇబ్బందులు కొంతైనా తీర్చేందుకు హైదరాబాద్ బీజేవైఎం నాయకులు నడుంబిగించారు. ఆశాజ్యోతి ఫౌండేషన్ తో కలిసి ప్రతి రోజూ 500 మందికి ఆహారం సరఫరా చేసేందుకు సంసిద్ధులయ్యారు. బీజేవైఎం...