ప్రతి పేదవాడికి వైద్యం అందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ప్రతి పేదవాడికి వైద్యం అందాలని నగరంలోని అన్ని బస్తీలలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. హైదరాబాద్ అంబర్ పేట్...