31.7 C
Hyderabad
May 7, 2024 01: 57 AM

Category : హైదరాబాద్

Slider హైదరాబాద్

ఆర్.సి.ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన కార్పొరేటర్ రజిత

Satyam NEWS
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు.  ఉప్పల్  మెట్రో రైలు స్టేషను సమీపంలోనీ  ఆర్. సి. ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా...
Slider హైదరాబాద్

భక్తి శ్రద్ధలతో గురునానక్ జయంతి వేడుకలు

Satyam NEWS
కార్తీక పౌర్ణిమ పురస్కారించుకుని గోల్నాక డివిజన్ లోని గురుద్వారాలో గురునానక్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు సోదరులు సమావేశమై ప్రత్యేక పార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ దూసరి...
Slider హైదరాబాద్

అన్ని దానాల కన్న అన్నదానం మిన్న

Satyam NEWS
హైదరాబాద్ కాచిగూడ డివిజన్ లోని చెప్పల్ బజార్ సిమెంట్ నాలా ఆవరణలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ...
Slider హైదరాబాద్

అయ్యప్ప స్వామి మండల పూజ ప్రారంభ సందర్భంగా అన్నప్రసాద వితరణ

Satyam NEWS
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్లోని కమలానగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో   అయ్యప్ప స్వామి మండల పూజ ప్రారంభం కానున్న నేపథ్యంలో రామకోటేశ్వరరావు గురు స్వామి , వారి శిష్య...
Slider హైదరాబాద్

అక్రమ నిర్మాణాలను తొలగించి దేవాలయ స్థలాన్ని పరిరక్షించాలి

Satyam NEWS
హైదరాబాద్ లోని అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న గోల్నాక మార్కెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించి, దేవాలయ స్థలాన్ని  పరిరక్షించాలని శ్రీ హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్...
Slider హైదరాబాద్

అయ్యప్ప స్వామి మండల పూజ ప్రారంభ సందర్భంగా అన్నప్రసాద వితరణ

Satyam NEWS
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్లోని కమలానగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో  మంగళవారం నుండి అయ్యప్ప స్వామి మండల పూజ ప్రారంభం కానున్న నేపథ్యంలో రామకోటేశ్వరరావు గురు స్వామి ,...
Slider హైదరాబాద్

గుండెపోటుతో టిఆర్ఎస్ నాయకుడు నాగేశ్వరరావు మృతి

Satyam NEWS
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఎస్ రావు నగర్ డివిజన్ లోని పల్లె ఎంక్లేవ్ నివాసి, టిఆర్ఎస్ నాయకులు, ప్రముఖ కాంట్రాక్టర్ చల్లగుండ్ల నాగేశ్వరరావు (59) సోమవారం గుండె పోటుతో మృతి  చెందారు. మంగళవారం...
Slider హైదరాబాద్

జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పన్నాల దేవేందర్ రెడ్డి

Satyam NEWS
జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పదవి రావటానికి సహకరించిన టిఆర్ఎస్ పార్టీ...
Slider హైదరాబాద్

ప్లే స్కూల్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

Satyam NEWS
ఉప్పల్ లోని శేషాసాయి కాలనీలో ఆల్ఫాబెట్ ప్లే స్కూల్  ప్రారంభోత్సవానికి సోమవారం ముఖ్య అతిథులుగా   కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్కూల్ లోని పిల్లలకు కరుణ...
Slider హైదరాబాద్

పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయండి

Satyam NEWS
ఉప్పల్ డివిజన్ లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి కోరారు. ఉప్పల్ డివిజన్ కు సంబంధించిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం సోమవారం ఉప్పల్...