ఆర్.సి.ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన కార్పొరేటర్ రజిత
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ మెట్రో రైలు స్టేషను సమీపంలోనీ ఆర్. సి. ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా...