40.2 C
Hyderabad
May 6, 2024 15: 57 PM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

ఎటాక్:బీజేపీ నాయకుడి ఇంటి ఫై అర్ధరాత్రి దాడి

Satyam NEWS
తన ఇంటిపై దాడి జరిగిందని సిరిసిల్ల పట్టన బీజేపీ నాయకుడు గుడ్ల విష్ణు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎవరో వచ్చి, తమ ఇంటిని ధ్వంసం...
Slider కరీంనగర్

బీ అలెర్ట్:సహకార ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు

Satyam NEWS
రాజన్నసిరిసిల్ల జిల్లా లో 13 మండలాలలో ఉన్న 24 సహకార సంఘాల కి ఈ నెల 15 న ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాజన్న సిరిసిల్ల ఎస్.పి శ్రీ...
Slider కరీంనగర్

అక్సిడెంట్:కురిక్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం5 గురి మృతి

Satyam NEWS
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీ ఆటో ను ఢీ కొట్టడం తో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మృతులు మ్యాక నర్సయ్య, బాబు,...
Slider కరీంనగర్

బి అవేర్:కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS
శ్రీమతి రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు, అనువంశిక అర్చక సమాఖ్య ,వేములవాడ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా వేములవాడ ఎం. ఎల్. ఏ రమేష్ బాబు పంపిణీచేశారు. గురువారం జవహార్...
Slider కరీంనగర్

ప్లీజ్ సర్:కరీంనగర్ ఖాజీపేట రైల్వే లైన్ కు నిధులు

Satyam NEWS
కరీంనగర్ నుండి మానకొండూర్ మీదుగా ఎల్కతుర్తి వరకు రైల్ వే లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరారు.గతం లోకరీంనగర్ నుండి...
Slider కరీంనగర్

ప్రివెన్షన్: కరోనా వైరస్ నివారణ మందుల పంపిణీ రేపు

Satyam NEWS
రాజమణి దేవి చారిటబుల్ ట్రస్టు, అనువంశిక అర్చక సమాఖ్య, వేములవాడ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ కు రేపు ఉచితంగా హోమియో మందు పంపిణీ చేయడానికి నిర్ణయించారు. వేములవాడ నియోజకవర్గ ఎం....
Slider కరీంనగర్

సుగంధ ద్రవ్యాల బోర్డుకు రైతు ఐక్య వేదిక స్వాగతం

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సుగంధద్రవ్యాల బోర్డును స్వాగతిస్తున్నట్లు జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక ప్రకటించింది. అదే విధంగా పసుపు పంటకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని కోరారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో...
Slider కరీంనగర్

గన్ షో:భార్య కాపురానికి రావట్లేదని తుపాకీతో కాల్చి

Satyam NEWS
జగిత్యాలజిల్లాలో రోజు రోజుకు కుటుంబ కలహాలు ఎక్కువవుతున్నాయి.నిన్న జిల్లాలోని రాయికల్ లో భార్యను గొడ్డలి తో దాడి చేసి పారిపోయి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నసంఘటన మరువకముందే కుటుంబ కలహాలతో భార్యపై నే కాల్పులకు పాల్పడిన...
Slider కరీంనగర్

ఆన్ డ్యూటీ:బస్సు లోనే గుండె పోటుతో కండక్టర్ మృతి

Satyam NEWS
జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ రెడ్డి (40) సోమవారం సాయంత్రం పెద్దపల్లి బస్ స్టాండ్ లో గుండె పోటుతో మృతి చెందారు. కోరుట్ల డిపోకు చెందిన శ్రీనివాస్ రెడ్డికి...
Slider కరీంనగర్

విత్ యు:కడ దాకా కలిసే వృద్ధ దంపతుల ఆత్మహత్య

Satyam NEWS
చావులోనైనా బతుకు లోనైనా చివరిదాకా కలిసే ఉంటామన్న పెళ్లినాటి ప్రమాణాలను నిలబెట్టుకున్నారు ఆ దంపతులు.వృద్ధాప్యానికి తోడు అనారోగ్యంతో పడే బాధలు తాళలేక జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు...