ప్రపంచ కార్మికుల పండగ మే డే సందర్భంగా కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పరిశ్రమ ప్రాంత కార్మిక వార్డులో జెండా ఎగురవేయాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని TRS క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త ఫ్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఐ ఎన్ టి యు సి ముఖ్య కార్యకర్తల సమావేశం అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య అధ్యక్షతన ఆదివారం ఇందిరా భవన్ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి...
సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవార్చుకోవాలని తహసిల్దార్ జయశ్రీ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన రహదారి ప్రక్కన గోపాలపురం గ్రామానికి చెందిన ‘అపరంజి చారిటబుల్ ట్రస్ట్’ చైర్మన్...
కరోనా విపత్కర పరిస్థితులలో సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఐజి ఏ.వి. రంగనాధ్ హెచ్చరించారు. ముఖ్యంగా రిమిడిసివర్, కరోనా టెస్టింగ్ కిట్స్ విషయంలో...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో జనరల్ వార్డులతో పాటుగా కోవిడ్ – 19 బాధితుల కొరకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు....
కేంద్రంలోని BJP ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ పెట్టుబడి దారుల సేవలో తరించి పోతుందని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను రద్దు చేయాలని సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి...
ఆరోగ్య రంగంలో తెలంగాణా రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి కారణమని ఆయన కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 7 కోట్ల అంచనా...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండల కేంద్రంలో సోమవారం మత్య పారిశ్రామిక సహకార సంఘం సభ్య సమావేశనికి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్యా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి...