27.7 C
Hyderabad
May 14, 2024 05: 03 AM

Category : నల్గొండ

Slider నల్గొండ

రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో  వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద  వానాకాలం పంట కొనుగోలు కేంద్రాన్ని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ...
Slider నల్గొండ

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలొని మేళ్లచెరువు మండల కేంద్రములో  IKP & PACS  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎం‌ఎల్‌ఏ శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ...
Slider నల్గొండ

రైతులకు ఏ సమస్యా లేకుండా చేస్తున్నది కేసీఆర్ ఒక్కరే

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం మండల స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు  శానంపూడి సైదిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ...
Slider నల్గొండ

కార్మిక చట్టాలను పోరాటాల ద్వారా కాపాడుకోవాలి

Satyam NEWS
శ్రమ జీవుల హక్కులను హరించే చట్టాలని తెస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నవంబర్ 26 న,జరిప తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు పార్టీలకి అతీతంగా అందరూ పాల్గొని మద్దతు ఇవ్వాలని జిల్లా సిఐటియు...
Slider నల్గొండ

మన హక్కులను మనమే కాపాడుకోవాలి

Satyam NEWS
అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ సమగ్ర వేతన చట్టం చేయాలని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు కల్పించాలని, పట్టణంలో అమలు చేసి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని జిల్లా సి ఐ...
Slider నల్గొండ

వెల్ఫేర్ విభాగాలను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ నర్మద

Satyam NEWS
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో మరింత సమర్థవంతంగా సేవలందించేలా వెల్ఫేర్ విభాగం పని చేయాలని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద అన్నారు. గురువారం ఆమె పోలీస్ వెల్ఫేర్ విభాగంలోని వెల్ఫేర్...
Slider నల్గొండ

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి

Satyam NEWS
కరోనా మహమ్మారితో ముందుండి పోరాటం చేస్తున్న మున్సిపల్ వర్కర్స్ కార్మికులను పర్మినెంట్ చేసి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని...
Slider నల్గొండ

హుజూర్ నగర్ పట్టణ అభివృద్ధే ప్రధాన ధ్యేయం

Satyam NEWS
పట్టణ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పాలకవర్గం పని చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం 27వ,వార్డులో...
Slider నల్గొండ

అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో విద్యాభివృద్ధి

Satyam NEWS
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్  జయంతి సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉస్మానియా మసీదులో  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీల రాష్ట్ర నాయకులు ఎండీ....
Slider నల్గొండ

దుబ్బాక నుండే టిఆర్ఎస్ పతనం ప్రారంభం

Satyam NEWS
దుబ్బాకలో జరిగిన ఎన్నికలో  బీజేపీ విజయం సాధించిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ నాయకులు,  కార్యకర్తలు  పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ...