రంగుమారిన ధాన్యాన్నిషరతులు లేకుండా కొనుగోలు చేయాలి
రైతులకు గిట్టుబాటు ధరతో ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ మంగళవారం టి.డి.పి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్.డి.ఓ వెంకారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ తెలుగు రైతు...