30.7 C
Hyderabad
April 29, 2024 04: 06 AM

Category : నల్గొండ

Slider నల్గొండ

రంగుమారిన ధాన్యాన్నిషరతులు లేకుండా కొనుగోలు చేయాలి

Satyam NEWS
రైతులకు గిట్టుబాటు ధరతో ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ మంగళవారం టి.డి.పి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్.డి.ఓ వెంకారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ తెలుగు రైతు...
Slider నల్గొండ

సిమెంటు పరిశ్రమ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

Satyam NEWS
దేశ వ్యాప్తంగా శ్రామిక చైతన్యంతో నవంబర్ 26 వ, తేదీన శ్రమజీవుల హక్కుల కోసం జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీకి గుణపాఠం చెప్పాలని జిల్లా...
Slider నల్గొండ

రైతులకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS
రైతు పక్షపాతిగా చెప్పుకొని రైతులను నియంత్రిత సాకువైపు మళ్లించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని సూర్యాపేట జిల్లా  భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి అన్నారు. దొడ్డు రకం ధాన్యం వేయకుండా...
Slider నల్గొండ

కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు తెలంగాణ శిల్ప కళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు అనుబంధ సంఘం హుజుర్ నగర్ పట్టణ అధ్యక్షుడు...
Slider నల్గొండ

దళితులపై ప్రభుత్వం పక్షపాత వైఖరి వీడాలి

Satyam NEWS
హుజూర్ నగర్ నియోజకవర్గ పివి రావు మాల మహానాడు అధ్యక్షుడు కోల్లపూడి యోహాను ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పోతుల జ్ఞానయ్య,...
Slider నల్గొండ

రైస్ మిల్ డ్రైవర్ల వేతనాలు, అలవెన్సులు పెంచాలి

Satyam NEWS
పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రైస్ మిల్లు డ్రైవర్ల వేతనాలు, అలవెన్సులు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
Slider నల్గొండ

క్వింటా ఒక్కింటికి 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలి

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ సమావేశం శనివారం  పట్టణ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర టి ఎన్ టి యు సి అధ్యక్షుడు చావా సహదేవ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని...
Slider నల్గొండ

26న జాతీయ కార్మిక సంఘాల దేశ వ్యాప్త సమ్మె

Satyam NEWS
ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తు పలు దేశాలలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పీఠాలు ప్రజల  తిరుగుబాటుతో కదిలేలా చేశారని, అలాంటి పరిస్థితే భారతదేశంలోని కార్మిక చట్టాల సవరణ, రైతుల నడ్డివిరిచే విధానాలు...
Slider నల్గొండ

రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇవ్వాలి

Satyam NEWS
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్ ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాస్తూ ప్రతిని పత్రికలకు విడుదల చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
Slider నల్గొండ

గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS
రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి గా విఫలం అయ్యాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఆయన...