31.2 C
Hyderabad
May 3, 2024 00: 42 AM

Category : తెలంగాణ

Slider వరంగల్

తీజ్ ఉత్సవం: సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి

Satyam NEWS
సంస్కృతీ సాంప్రదాయాలు నాగరితకు గొప్ప పునాది అని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరముందని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. గురువారం ములుగు జిల్లా  గోవిందరావు పేట మండలం బాలాజీ నగర్...
Slider రంగారెడ్డి

ఉప్పల్‌ లో ఘనంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా పండుగ

Satyam NEWS
టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా పండుగ పురస్కరించుకొని రామంతాపూర్‌ డివిజన్‌లోని హైదరాబాదు పబ్లిక్‌ స్కూల్‌ మెయిన్‌ రోడ్డులో మాజీ కార్పోరేటర్‌ గధం జోత్న్సనాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ డివిజన్‌...
Slider నిజామాబాద్

మున్నూరు కాపులకు తక్షణమే కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న మున్నూరు కాపు ల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు బిచ్కుంద మండల కోఆర్డినేటర్ నాల్చర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ...
Slider నల్గొండ

మరువ లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి: ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

Satyam NEWS
దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ,వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఇందిరా చౌక్ లోని వైఎస్...
Slider నిజామాబాద్

బిచ్కుంద డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం జరిగింది.ఈ సందర్భంగా గతంలో ఈ కళాశాలకు న్యాక్ బృందం సందర్శించి (సీ) గ్రేడ్   గుర్తింపు ఇవ్వగా ప్రభుత్వం...
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్...
Slider హైదరాబాద్

గణేష్ బందోబస్తు పై సైబరాబాద్ సీపీ సమీక్ష సమావేశం

Satyam NEWS
రానున్న గణేష్ పండుగను పురస్కరించుకొని గణేష్ బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్ ల డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీ లు, ఇన్ స్పెక్టర్లతో, ట్రాఫిక్, సీఏఆర్...
Slider మహబూబ్ నగర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందిస్తా

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తానని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్...
Slider నల్గొండ

జిల్లా కేంద్రాలలో సరిపడ లేబర్ అధికారులను నియమించాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లాలో హెల్పర్ కార్డులను త్వరితగతిన ఇచ్చేందుకు సరిపడిన లేబర్ అధికారులను ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యలక సోమయ్య గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా...
Slider వరంగల్

స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేసిన విద్యార్ధులు

Satyam NEWS
తెలంగాణ గురుకుల సెట్-2021 లో ములుగు జిల్లా ములుగు మండలంలోని బరిగలపల్లి పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన 4 గురు విద్యార్థులు సీట్లు సాధించారు. ఇప్పటి వరకూ ఇంత పెద్ద ఎత్తున విద్యార్ధులు గురుకుల...