బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ శీతలాపరమేశ్వరి (బొడ్రాయి)శ్రీ శంభులింగేశ్వర స్వామి కీర్తి ధ్వజ,శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం శాసనసభ్యుడు శానంపూడి...