ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను జిల్లా ఇంఛార్జి మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ...
1920 అక్టోబర్ 31వ తేదీన ఆవిర్భవించిన ఏఐటీయూసీ నూట ఒక్క సంవత్సరాలు పూర్తిచేసుకుని 102 వ సంవత్సరంలోకి కి అడుగుతున్న సందర్భంలో కార్మిక వర్గం ప్రతి గ్రామంలో ఏఐటీయూసీ జెండాలను ఆవిష్కరించాలని ఏఐటీయూసీ ములుగుజిల్లా...
అనారోగ్యంతో మరణించిన మహిళ అంతిమ యాత్రలో ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పాల్గొన్నారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన బండారి స్వాతి అనే వివాహిత అనారోగ్యంతో మరణించారు. ఆమెకు...
చదువుకు పేదరికం అడుకాకుడదని,చదువే అన్నిటికీ మార్గం చూపిస్తుందని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన ఓరుగంటి ప్రిన్స్ అనే విద్యార్థిని జవహర్ నగర్ మాడల్...
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డికి పార్టీలో జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పజెప్పగించడం పట్ల టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అభినందనలు తెలిపారు....
తమకు జరుగుతున్న అన్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ సోమవారం మహబూబాబాద్ జిల్లా మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామానికి చెందిన నమ్ముల బిక్షం కుమారుడు నమ్ముల సత్యనారాయణ హైదరాబాద్ లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పట్టపగలు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సమతా సైనిక్ దళ్, నేతకాని సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన...
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం లోని రామప్ప దేవాలయానికి...
గ్రేటర్ వరంగల్ నగరంలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా జరగాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. GWMC కమిషనర్ పి.ప్రావీణ్యతో కలసి నగరంలోని పోతననగర్ ట్రాన్స్ఫర్ స్టేషన్, పోచమ్మమైదానం, కాశిబుగ్గ, వరంగల్ బస్ట్రేషన్, శివనగర్...
నవంబర్ 4న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే నరకాసుర వధ కార్యక్రమానికి ఉత్సవ కమిటీని నియమించబోతున్నట్లు ధర్మ జాగరణ సమితి ఉత్సవ కమిటీ కన్వీనర్ నగరపు రమేష్ తెలిపారు. సోమవారం రోజున ఉదయం 10...