42.2 C
Hyderabad
May 3, 2024 17: 37 PM

Tag : AP High Court

Slider ప్రత్యేకం

జీవో నెంబర్-1ను సస్పెండ్ చేసిన హైకోర్టు

Satyam NEWS
రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు చేయవద్దంటూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. విచారణను ఈ నెల 20కి వాయిదా...
Slider కృష్ణ

తితిదే ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష

Bhavani
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ముగ్గురు తాత్కాలిక ఉద్యోగుల సర్వీస్‌ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ఉద్యోగులు కోర్టు ధిక్కరణ...
Slider సంపాదకీయం

Save Amaravati: ఇప్పటికైనా మనసు మార్చుకోండి

Satyam NEWS
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పై ఇప్పటికైనా విషం చిమ్మడం ఆపుతారా? ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ విషయం చిమ్మడం ఆపుతుందని ఎవరూ అనుకోవడం లేదు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే మహాపాదయాత్రకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందున...
Slider కృష్ణ

ఏపీ డీజీపీకి హైకోర్టు షాక్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ కు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. రేషన్‌ బియ్యం పేరుతో రైస్ మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించడంపై కర్నూలు జిల్లా  కల్లూరుకి చెందిన సౌదామిని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....
Slider కృష్ణ

ఏపీ హైకోర్టు మార్పు ప్రతిపాదన లేదు

Satyam NEWS
ఏపీ హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్‌లో లేదని కూడా కేంద్రం తేల్చి చెప్పింది. 2019 జనవరిలో రాష్ట్ర...
Slider ప్రత్యేకం

నారాయణ పరివారానికి ముందస్తు బెయిల్ మంజూరు

Satyam NEWS
పదో తరగతి పేపర్‌ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడితో పాటు మరో 10 మందికి హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. చిత్తూరు వన్‌ టౌన్‌ ఠాణాలో నమోదైన కేసులో...
Slider నెల్లూరు

నెల్లూరు కోర్టు చోరీ కేసు సుమోటో గా స్వీకరించిన ఏపీ హైకోర్టు

Satyam NEWS
వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టు ఆవరణ నుంచి చోరీ చేసిన సంఘటన కొత్త మలుపు తిరిగింది. వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు...
Slider ప్రత్యేకం

తీర్పుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Satyam NEWS
శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా? వద్దా? అని కోర్టులు నిర్ణయించలేవు అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం ఒక్క శాసన...
Slider సంపాదకీయం

Ever ending story: అమరావతిపై ‘సుప్రీం’కు వద్దు… కానీ…..

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో విస్పష్టమైన తీర్పు ఇచ్చినందున జగన్ ప్రభుత్వ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఎంతో ఆసక్తికరమైన ఈ అంశంపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో మంత్రులు...
Slider ప్రత్యేకం

సీబీఐ అధికారిపై కేసులో స్టే ఇచ్చిన ఏపి హైకోర్టు

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెట్టిన కేసుపై ముందుకు వెళ్లే అవకాశం...