27.7 C
Hyderabad
May 14, 2024 10: 27 AM

Tag : BJP Andhra Pradesh

Slider తూర్పుగోదావరి

కరోనా వ్యాప్తిని అరికట్టడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం

Satyam NEWS
కరోనా వ్యాప్తిని అరికట్టడం లో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫమైయిందని తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు దాట్ల కృష్ణవర్మ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా ఆదివారం...
Slider ప్రత్యేకం

రఘురామ వ్యవహారంలో ఏపి డాక్టర్లు కరెక్టు రిపోర్టు ఇస్తారా?

Satyam NEWS
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ తీరుపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే భారత్ లోని ఏపీలో ఉన్నామా? లేదా ఏ పాకిస్థాన్ లోనో లేదంటే ఆఫ్ఘనిస్థాన్...
Slider చిత్తూరు

హిందువులను మోసం చేస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

Satyam NEWS
క్రిస్టియన్ మతానికి చెందిన వారిని రిజర్వేషన్ కోటాలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువులను మోసం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. తిరుపతిలో బీజేపీ  జాతీయ కార్యదర్శి,...
Slider చిత్తూరు

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో భారీ రిగ్గింగ్ కు కుట్ర

Satyam NEWS
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను పసిగట్టి ఆర్థిక, రాజకీయ, అంగబలంతో ఉప ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ, వైకాపా ఉమ్మడి వ్యూహం రూపొందించాయని కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్...
Slider కడప

జగన్ తల్లి విజయమ్మ చెప్పినవన్నీ అసత్యాలే

Satyam NEWS
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కు బాబాయ్ అయిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేత, మాజీ...
Slider ప్రత్యేకం

Glass Issue: ఢిల్లీకి చేరిన గుర్తు గోల

Satyam NEWS
గ్లాస్‌ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నది బీజేపీ, జనసేన కూటమి…. చివరికి గ్లాస్‌ ఇష్యూపై సీఈసీకి బీజేపీ, జనసేన కూటమి ఫిర్యాదు చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే జనసేన గుర్తు గాజు గ్లాసు. తిరుపతి లోక్...
Slider ప్రత్యేకం

కమలం గుండెల్లో గుబులు రేపుతున్న గ్లాసు గుర్తు

Satyam NEWS
‘‘గ్లాసు’’ ఈ గుర్తును తలచుకుంటే కమలనాథులకు చెమటలు పడుతున్నాయి. అదేమిటి? అది వారి మిత్రపక్షమైన జనసేన ఎన్నికల గుర్తే కదా అని అనుకుంటున్నారా? మిత్రపక్షమైన జనసేన గుర్తే కానీ ఇప్పుడు జరుగుతున్న తిరుపతి లోక్...
Slider ప్రత్యేకం

ఏ క్షణమైనా ఏపి సిఎం జగన్ బెయిల్ రద్దు..

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ డియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ బెయిల్‌పై తిరుతున్నారని చెప్పారు. అయితే ఏ క్షణమైనా...
Slider సంపాదకీయం

పసుపు బోర్డు… ప్రత్యేక హోదా… ఇంకెన్ని అసత్యాలు???

Satyam NEWS
తెలుగు రాష్ట్రాలు ఈ భారత దేశంలో భాగమేనా అనే అనుమానం కలిగించే విధంగా బిజెపి ప్రవర్తిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్...
Slider విశాఖపట్నం

బౌద్ధుల పవిత్ర స్థలంలో సినిమా క్లబ్ ఏర్పాటు చేస్తారా?

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలోని తొట్లకొండపై సినిమా క్లబ్ కు 15 ఎకరాలు కేటాయించడంపై బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు మాజీ బిజెపి శాసన సభ పక్ష...