ఏపీలోని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ (ఏబీవీపీ) మహా సభలు జరిగాయి. రెండో రోజు చివరి రోజు సభకు ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య...
తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తే కమలం వికసిస్తుందని భావించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కొత్త పాఠం నేర్పి ఉండాలి. రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అనే బేసిక్...
తిరుపతి లోక్ సభ స్థానానికి బిజెపినే అభ్యర్ధిని నిలబెట్టనున్నది. ఈ మేరకు నేడు బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య ఒప్పందం కుదిరింది. బిజెపి ఏకపక్షంగా...
విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా అన్యాయం చేసేందుకే బిజెపి కృతనిశ్చయంతో ఉంది. అందులో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం నుంచి ఇప్పటి విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయడం వరకూ...
ప్రసిద్ధ కథకుడు రావిశాస్త్రి రాసిన కథల్లో ” సొమ్ములు పోనాయండి” కథ ప్రసిద్ధం. ఉత్తరాంధ్ర వాసుల గుండెకు గొంతిచ్చి, వారి గోడు వినిపించాడు. అందుకు, ఆ భూమి భాషనే, యాసనే ఆయన ఎంచుకున్నాడు.ఉత్తరాంధ్ర ప్రాంతంలో...
అమరావతిలో రాజధాని కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేసేవారు. ‘‘మేం నిజమైన రైతులం’’ అని వారు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పెయిడ్ ఆర్టిస్టు అనేది...
పక్కా ప్లాన్ తో బీజేపీ అధిష్టానం….ఎమ్మెల్సీ సొము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బరిలోకి దించింది. పూర్వపు అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తప్పించి…మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి అయిన సోమువీర్రాజును పార్టీ రాష్ట్ర...
విశాఖ స్టీల్ పై ఏదో సాధిద్దామని వెళ్లిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందానికి బిజెపి అధిష్టానం చుక్కలు చూపించింది. సానుకూల స్పందన రావడం అటుంచి పెడసరం మాటలు ఎదురు కావడంతో...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంపూర్ణంగా రంగం సిద్ధమై పోయింది. దీన్ని అడ్డుకోడానికి ఆందోళనలు, నిరసనలు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, సకల ప్రజా సంఘాలు, యావత్తు ఆంధ్రజగతి ఉద్యమస్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నారు....