Tag : BJP Andhra Pradesh

Slider కృష్ణ

సాక్షి భావనారాయణ స్వామి భూములు ఇవ్వద్దు

Satyam NEWS
దేవాదాయ శాఖకు చెందిన శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారి ఆలయం భూమిని ఆటోనగర్ ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చే ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ మేరకు భారతీయ జనతా...
Slider చిత్తూరు

కేంద్ర సొమ్ము దోచుకుతింటున్న వైకాపా నేతలు

Satyam NEWS
తిరుపతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల నిధులిస్తే వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఏపీ భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో సీఎం జగన్‌...
Slider ప్రత్యేకం

వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బిజెపి కసరత్తు

Sub Editor
తెలంగాణ దుబ్బాకలో విజయం సాధించినట్లే తిరుపతి పార్లమెంటు ఎన్నికలలో గెలవాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి ఆశపడుతున్నది. దుబ్బాక విజయం తరహాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి భావిస్తున్నది. దేశ...
Slider పశ్చిమగోదావరి

బీజేపీ నాయకుడి ఇంటిపై కొనసాగుతున్న సీబీఐ దాడులు

Satyam NEWS
ప్రధాన మంత్రిని కలిసి వస్తే సీబీఐ కేసులు మాఫీ అయిపోతాయని కమ్యూనిస్టు పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. అలా చెబుతూ అటు ప్రధానిని ఇటు ఆయనను కలిసి వచ్చిన వారిని కూడా అవమానిస్తూ ఉంటారు....
Slider తూర్పుగోదావరి

కేంద్రంలోని బిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన వైసిపి నేత

Satyam NEWS
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఇప్పటి వరకూ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడూ చేయని విధంగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ రెవెన్యూ లోటును...
Slider జాతీయం

పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ‘కుల’ వ్యాఖ్యలు

Satyam NEWS
రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎంపికైన పురందేశ్వరి ఈరోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది అంటూ...
Slider ప్రకాశం

రాజధాని విషయంలో కేంద్రం పాత్ర పరిమితం

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల విషయంలో కేంద్రం పాత్ర  పరిమితమైనదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఆమె నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాంతీయ...
Slider కృష్ణ

మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా బిజెపి ఆందోళన

Satyam NEWS
మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా వంటి వారు  ఉద్దేశపూర్వకంగానే హిందువులను రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడ లో బిజెపి నాయకులు భారీ...
Slider విశాఖపట్నం

తాగిన మత్తులో మాట్లాడుతున్న మంత్రి నాని

Satyam NEWS
రాష్ట్ర మంత్రి కొడాలి నాని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తాగిన మత్తులో వ్యాఖ్యలు చేయడం దారుణమైన విషయమని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. కొడాలి నాని మాటలు హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా...
Slider సంపాదకీయం

ఆలయాల విధ్వంసం వెనుక ఏం జరుగుతున్నది?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో దేవుడి విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి. రధాలు దగ్ధం అవుతున్నాయి. ఆలయాల్లో చోరీలు పెరిగిపోతున్నాయి. ఎందుకు? అకస్మాత్తుగా గత ఏడాదిగానే ఈ సంఘటనలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి?  ఇది ఎవరైనా కావాలని పనిగట్టుకుని...