విజయనగరం జిల్లా రామతీర్థం నీలాచలం కొండవద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొండపై రాముని విగ్రహ ఖండనపై అటు బీజేపీ, ఇటు టీడీపీ ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నే ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ...
పవిత్ర పుణ్య క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన క్షేత్రం అయిన శ్రీశైలంలో ముస్లింలు పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎందుకు మౌనంగా ఉంది? దేవాలయాలు కూల్చివేతలపైనా, విగ్రహాలు ధ్వంసంపైనా, రథాలు కాలబెట్టడం పైనా...
జగనన్న తోడు పథకానికి రుణాలు ఇవ్వలేదని బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన చినికి చినికి గాలివానలా మారింది. ఈ ఘటనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ఆర్థిక మంత్రి...
మాజీ ప్రధాని ఏ బి వాజపేయి జయంతిని పురస్కరించుకుని విజయవాడ సత్యనారాయణపురం శివాజీకేఫ్ సెంటర్లో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నరశింహారావు...
రాజధాని అమరావతికి పూర్తి మద్దతు తెలిపారు గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ. అయితే కాలక్రమేణా ఆయనపై చంద్రబాబు నాయుడి ఏజెంటు అనే ముద్ర వేశారు. చంద్రబాబునాయుడి ఏజెంటు కావడం వల్లే...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి ఈ నెల 17 నాటికి సంవత్సరం పూర్తి కావస్తున్నది. ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు కానీ...
జీహెచ్ఎంసి ఎన్నికలలో ప్రచారం కోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎంతో మంది గొప్ప నాయకులను బిజెపి రంగంలో దించుతున్నది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా,...
రాజధానిగా అమరావతి కొనసాగుతుందని బిజెపి తనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ బిజెపికి అనూహ్య పరిణామం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గట్టిగా వాదించి ప్రజలలోకి వెళ్లిన కన్నా...
అమరావతి ఉద్యమానికి సంబంధించి ఏ రోజూ జనసేన పార్టీ వెనుకడుగు వేయలేదనీ, రాజధాని అమరావతి విషయంలో తమ విధానం స్పష్టంగానే ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కోర్టులో అఫిడవిట్ ...
దేవాదాయ శాఖకు చెందిన శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారి ఆలయం భూమిని ఆటోనగర్ ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చే ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ మేరకు భారతీయ జనతా...