శంకరాచార్యులు వారు చెప్పిన ‘గజం మిథ్య – పలాయనం మిథ్య’ కథలా ‘కోడి కత్తి మిథ్య- కోడి కత్తి కేసు మిథ్య’ అని తేలిపోయిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు....
ఏపీ సీఎం జగన్ క్యాబినెట్ లో సీనియర్ మంత్రి అయిన రాష్ట్ర విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. జిల్లాకు వస్తున్నారు. మంత్రి విజయవాడ నుంచి ఈ మధ్యహ్నం బయలుదేరి రాత్రి 8 గంటలకు...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు ఉదయం 9.15 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరుతారు. ఉదయం 10.30 గంటలకు...
‘‘సీఎం జగన్ నీ పనైపోయింది.. ప్రజలన్నీ గమనిస్తున్నారు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన తనను ప్రజల దగ్గరకు రానివ్వరా? అని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గం మంచికి మారుపేరు...
రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు మంచి సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ఉందని సీఎం జగన్ అన్నారు. వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని సీఎం జగన్ సూచించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ,...
మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఫ్లేవర్డ్ మిల్క్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ ఉన్నతాధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి జగన్ మహిళ, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై క్యాంపు...
ప్రభుత్వాలు ఎన్నిమారినా పేదల పక్షాన నిలబడి పోరాడేది కమ్యూనిస్టు పార్టీయేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. బీజేపీతో వైసీపీకి ఉన్నట్లుగా లోపాయికారీ ఒప్పందాలు కమ్యూనిస్టులకు ఉండవని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్...
నివర్ తుపాను ప్రభావంపై సీఎం వైయస్.జగన్ అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. తుపాను ప్రభావం, దీనివల్ల కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ఆయనకు వివరాలు అందించారు. తుపాను తీరాన్ని తాకిందని, క్రమంగా...