సిఎం సహాయనిధికి బ్రాహ్మణ సేవా సంస్థ విరాళం
కరోనా విపత్కర పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అద్భుత సేవలకు సాయంగా ఉండేందుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా రూ. 50,000 డీడీని...