ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం
టీఎస్ డబ్ల్యూ గోదాంలో హమాలీ మేస్త్రీగా పనిచేస్తున్న గోపయ్య కుమారుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన...