36.2 C
Hyderabad
May 7, 2024 13: 02 PM

Tag : Enforcement Directorate

Slider ముఖ్యంశాలు

నామ సంస్థ ఆస్తుల జప్తు

Satyam NEWS
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు  చెందిన మధుకన్ సంస్థ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఎంపీకి చెందిన సంస్త ఆస్తులను జప్తు చేస్తున్నట్లుగా ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామాకు చెందిన 80.65 కోట్లు...
Slider జాతీయం

Coal and Sand scam: ఐఏఎస్ అధికారి ఇంట్లో బంగారం, వజ్రాలు

Satyam NEWS
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బొగ్గు, ఇసుక కుంభకోణంపై ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ దాడులు తీవ్ర తరం చేసింది. ఇప్పటికే పలువురిపై పంచా విసిరిన ఈడీ తాజాగా ఐఏఎస్ అధికారి, చిప్స్ (ఛత్తీస్‌గఢ్ ఇన్ఫోటెక్ ప్రమోషన్ సొసైటీ)...
Slider ముఖ్యంశాలు

Delhi Liquor Scam: ఆంధ్రప్రభ ఆఫీసులో ఈడీ సోదాలు

Satyam NEWS
ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న సోదాలలో భాగంగా హైదరాబాద్ లోని ఆంధ్రప్రభ దిన పత్రిక కార్యాలయంపై కూడా దాడి చేసింది. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ లలో ఈడీ సోదాలు...
Slider జాతీయం

Delhi liquor Scam: మూడు చోట్ల మళ్లీ ఈడీ దాడులు

Satyam NEWS
ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన పట్టును మరింత బిగిస్తోంది. ఈ తెల్లవారుజామున ఢిల్లీ సహా మూడు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు భారీ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఢిల్లీతో పాటు పంజాబ్,...
Slider సంపాదకీయం

‘‘ఢిల్లీ లిక్కర్’’ పుట్టలో నుంచి ఏ పాము బయటికొస్తుందో..?

Satyam NEWS
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎప్పుడైనా ఏ క్షణాన అయినా ‘‘పెద్దల’’ పేర్లు బయట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన వారు తెలంగణ...
Slider వరంగల్

గాంధీ కుటుంబాన్ని వేధిస్తున్న గాడ్సే వారసులు

Satyam NEWS
దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబాన్ని గాడ్సే వారసులు చేతిలో అధికారం పెట్టుకుని ఈడీ కేసులతో వేధిస్తున్నారని  టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఆజాద్ కా గౌరవ యాత్ర లో...
Slider జాతీయం

వెయ్యి కోట్ల కుంభకోణం: సంజయ్ రౌత్ పై ఈడీ పంజా

Satyam NEWS
రాజకీయ ప్రత్యర్థులపై ఎక్కడలేని ఉత్సాహంతో దాడులు చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నది. 12 మంది అధికారులు రౌత్ ఇంట్లో ఆరు గంటలకు పైగా...
Slider ముఖ్యంశాలు

ఈ నెల 26న ఛలో విజయవాడ…!

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా పై పెట్టిన ఈడీ కేసులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పార్టీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆదేశాల మేరకు ఛలో...
Slider జాతీయం

బెంగాల్ SSC స్కామ్ కేసులో ప్రముఖ సినీ నటి

Satyam NEWS
బెంగాల్‌ స్కూల్‌ జాబ్‌ స్కామ్‌పై ప్రాథమిక దర్యాప్తులో బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీకి చెందిన అత్యంత సన్నిహితులు ఉన్నారని వెల్లడైంది. అందులో ప్రధానంగా సినీ నటి అర్పితా ముఖర్జీ ఉన్నారు. ఆమె 12 నకిలీ...
Slider జాతీయం

ఐఏఎస్ అధికారిపై ఈడీ దాడి: రూ.19.31 కోట్ల నగదు స్వాధీనం

Satyam NEWS
ముఖ్యమంత్రితో జత కట్టి ఆయన చేసిన కుంభకోణాల్లో పాలుపంచుకున్న ఒక ఐఏఎస్ అధికారిపై నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి పూజా...