టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకన్ సంస్థ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఎంపీకి చెందిన సంస్త ఆస్తులను జప్తు చేస్తున్నట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామాకు చెందిన 80.65 కోట్లు...
ఛత్తీస్గఢ్లో జరిగిన బొగ్గు, ఇసుక కుంభకోణంపై ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ దాడులు తీవ్ర తరం చేసింది. ఇప్పటికే పలువురిపై పంచా విసిరిన ఈడీ తాజాగా ఐఏఎస్ అధికారి, చిప్స్ (ఛత్తీస్గఢ్ ఇన్ఫోటెక్ ప్రమోషన్ సొసైటీ)...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న సోదాలలో భాగంగా హైదరాబాద్ లోని ఆంధ్రప్రభ దిన పత్రిక కార్యాలయంపై కూడా దాడి చేసింది. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ లలో ఈడీ సోదాలు...
ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన పట్టును మరింత బిగిస్తోంది. ఈ తెల్లవారుజామున ఢిల్లీ సహా మూడు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు భారీ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఢిల్లీతో పాటు పంజాబ్,...
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎప్పుడైనా ఏ క్షణాన అయినా ‘‘పెద్దల’’ పేర్లు బయట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన వారు తెలంగణ...
దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబాన్ని గాడ్సే వారసులు చేతిలో అధికారం పెట్టుకుని ఈడీ కేసులతో వేధిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఆజాద్ కా గౌరవ యాత్ర లో...
రాజకీయ ప్రత్యర్థులపై ఎక్కడలేని ఉత్సాహంతో దాడులు చేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నది. 12 మంది అధికారులు రౌత్ ఇంట్లో ఆరు గంటలకు పైగా...
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా పై పెట్టిన ఈడీ కేసులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పార్టీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆదేశాల మేరకు ఛలో...
బెంగాల్ స్కూల్ జాబ్ స్కామ్పై ప్రాథమిక దర్యాప్తులో బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి చెందిన అత్యంత సన్నిహితులు ఉన్నారని వెల్లడైంది. అందులో ప్రధానంగా సినీ నటి అర్పితా ముఖర్జీ ఉన్నారు. ఆమె 12 నకిలీ...
ముఖ్యమంత్రితో జత కట్టి ఆయన చేసిన కుంభకోణాల్లో పాలుపంచుకున్న ఒక ఐఏఎస్ అధికారిపై నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిపింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి పూజా...