మహారాష్ట్ర రాజకీయ క్షేత్రంలో మళ్ళీ ముసలం చెలరేగింది. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తాజాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించిన తరుణంలో మహారాష్ట్ర సంక్షోభ అంశం...
సంచికలు సమాచారం సేకరణ లో, విషయ విషదికరణ లో కీలక పాత్ర పోషిస్తాయని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అన్నారు. ముంబయ్ రాజ్ భవన్ లో తెలుగు సంచిక ప్రజా డైరీ మాతృ...
ఎన్సిపి అధినేత శరద్ పవార్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో పూణెలో బిజెపి నాయకుడు వినాయక్ అంబేకర్ను చెప్పుతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా...
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ సంచలనాలకు నిలయమే. కేంద్రమంత్రి నారాయణ రాణే ‘చెంపదెబ్బ’ వ్యాఖ్యల ఉదంతం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతంగానూ, రాజ్యాంగపరంగానూ అభ్యంతరమైనవి. అందులో ఎటువంటి సందేహం లేదు....
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో మహారాష్ట్రలో 15 రోజుల పాటు లాక్డౌన్ తరహా కఠిన నిబంధనలు విధిస్తున్నట్టు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి వీటిని అమలు...
కరోనా విజృంభిస్తున్న వేళ ముంబయిలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. రేపు రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని ముంబయి మేయర్ పడ్నేకర్ వెల్లడించారు. రాత్రి...
మహారాష్ట్రలో గవర్నర్ – ముఖ్యమంత్రి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ విమానంలో ప్రయాణించడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రావాల్సిన అనుమతి ఆలస్యం కావడంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రైవేట్ విమానంలో...
రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోకుండా అడ్డుపడే విధంగా ప్రవర్తించిన మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిని సుప్రీంకోర్టు తమ వద్ద హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అర్నబ్...
మహారాష్ట్రలో ఇద్దరు సాదువులను, ఒక కారు డ్రైవర్ ను అత్యంత కిరాతకంగా కొందరు యువకులు కొట్టి చంపిన సంఘటనపై ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయని మీడియా అధిపతులకు, మీడియా సంస్థలకు చెంప పెట్టులాంటి సంఘటన...
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చె౦డేగా౦ వద్ద మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న గుట్కా పాకెట్లు సమాచారాన్ని జుక్కల్ పోలీసులకు తెలియడంతో వారు ఆకస్మికంగా తనిఖీ చేసి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. వీటి విలువ...