36.2 C
Hyderabad
May 7, 2024 13: 42 PM

Tag : Maharastra

Slider జాతీయం

ఛత్రపతి శివాజీ సాక్షిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణం

Satyam NEWS
అత్యంత నాటకీయ పరిణామాల అనంతరం ఏర్పడిన మూడు పార్టీల కూటమి నాయకుడు, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొద్ది సేపటి కిందట ప్రమాణ స్వీకారం చేశారు. ముంబయిలోని శివాజీ పార్క్‌ వేదికగా...
Slider ప్రత్యేకం

థాంక్స్ టు ఒంటి కొమ్ము ఖడ్గమృగం సూప్

Satyam NEWS
శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ ఎం ఎల్ ఏ లు ఎంత కట్టుబాటు ప్రదర్శించారు. తాము నమ్ముకున్న సిద్ధాంతం కోసం అమ్ముడు పోకుండా తాము గెలిచిన పార్టీలోనే ఉండి బిజెపి అధికారంలోకి రాకుండా...
Slider జాతీయం

పదవి నుంచి వైదొలగిన అజిత్ పవార్

Satyam NEWS
మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే (బుధవారం) బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బిజెపి శిబిరంలో తీవ్ర ప్రకంపనలు రేగాయి. దీన్ని ఖరారు చేస్తూ ఉప ముఖ్యమంత్రి, ఎన్ సి పి బహిష్క్రత...
Slider జాతీయం

మహారాష్ట్రలో రేపే బలపరీక్షకు సుప్రీం ఆదేశం

Satyam NEWS
మహారాష్ట్రలో ఎమ్మెల్యేలను కొనేందుకా అన్నట్లు డిసెంబర్ 7వ తేదీ వరకూ బలనిరూపణకు అవకాశం ఇచ్చిన ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ నిర్ణయానికి విరుద్ధంగా రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ...
Slider జాతీయం

సోలిసిటర్ జనరల్ లేఖల తర్వాతే సుప్రీం నిర్ణయం

Satyam NEWS
మహారాష్ట్రలో ఆకస్మికంగా రాష్ట్రపతి పాలన ఎత్తివేసి హడావుడిగా దేవేంద్ర ఫడణవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంపై శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ను...
Slider సంపాదకీయం

వెన్నుపోటు పొడిచిన మరాఠా యోధుడు

Satyam NEWS
ఇంకా ఖరారు కాలేదు కానీ తన చిరకాల ప్రత్యర్థి అయిన శివసేనను మట్టుపెట్టేందుకు మరాఠా యోధుడు శరద్ పవార్ రచించిన కుట్ర కారణంగానే మహారాష్ట్ర లో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించాయని అంటున్నారు. ఎన్...
Slider జాతీయం

ఉద్ధావ్ ధాకరే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి

Satyam NEWS
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఉద్ధావ్ ధాకరే అయ్యేందుకు రంగం సిద్ధం అయింది. శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తే ఇక కొత్త ప్రభుత్వం...
Slider జాతీయం ముఖ్యంశాలు

ఎన్ డి ఏ కూటమి నుంచి కూడా శివసేన అవుట్

Satyam NEWS
కేంద్రంలో బిజెపితో అధికారం పంచుకుంటున్న శివసేన అక్కడ కూడా తెగతెంపులు చేసుకున్నది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శివసేన నాయకుడు భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రి అరవింద్‌ సావంత్‌ తన పదవికి...
Slider జాతీయం ముఖ్యంశాలు

గవర్నర్ ఆహ్వానంతో రొట్టె విరిగి నేతిలో పడ్డ శివసేన

Satyam NEWS
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రానందున రెండవ అతిపెద్ద పార్టీ అయిన శివసేనను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖతను, బలాన్ని...