అత్యంత నాటకీయ పరిణామాల అనంతరం ఏర్పడిన మూడు పార్టీల కూటమి నాయకుడు, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొద్ది సేపటి కిందట ప్రమాణ స్వీకారం చేశారు. ముంబయిలోని శివాజీ పార్క్ వేదికగా...
శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ ఎం ఎల్ ఏ లు ఎంత కట్టుబాటు ప్రదర్శించారు. తాము నమ్ముకున్న సిద్ధాంతం కోసం అమ్ముడు పోకుండా తాము గెలిచిన పార్టీలోనే ఉండి బిజెపి అధికారంలోకి రాకుండా...
మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే (బుధవారం) బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బిజెపి శిబిరంలో తీవ్ర ప్రకంపనలు రేగాయి. దీన్ని ఖరారు చేస్తూ ఉప ముఖ్యమంత్రి, ఎన్ సి పి బహిష్క్రత...
మహారాష్ట్రలో ఎమ్మెల్యేలను కొనేందుకా అన్నట్లు డిసెంబర్ 7వ తేదీ వరకూ బలనిరూపణకు అవకాశం ఇచ్చిన ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ నిర్ణయానికి విరుద్ధంగా రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ...
మహారాష్ట్రలో ఆకస్మికంగా రాష్ట్రపతి పాలన ఎత్తివేసి హడావుడిగా దేవేంద్ర ఫడణవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంపై శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ను...
ఇంకా ఖరారు కాలేదు కానీ తన చిరకాల ప్రత్యర్థి అయిన శివసేనను మట్టుపెట్టేందుకు మరాఠా యోధుడు శరద్ పవార్ రచించిన కుట్ర కారణంగానే మహారాష్ట్ర లో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించాయని అంటున్నారు. ఎన్...
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఉద్ధావ్ ధాకరే అయ్యేందుకు రంగం సిద్ధం అయింది. శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తే ఇక కొత్త ప్రభుత్వం...
కేంద్రంలో బిజెపితో అధికారం పంచుకుంటున్న శివసేన అక్కడ కూడా తెగతెంపులు చేసుకున్నది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శివసేన నాయకుడు భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి...
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రానందున రెండవ అతిపెద్ద పార్టీ అయిన శివసేనను గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖతను, బలాన్ని...