28.7 C
Hyderabad
May 6, 2024 09: 11 AM

Tag : Maoists

Slider ముఖ్యంశాలు

మావోయిస్ట్ ల పోస్టర్లు

Sub Editor 2
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బోధనెల్లి-కుర్ణపల్లి గ్రామాల మధ్యలోని ప్రధాన రహదారిపై మావోయిస్టుల వాల్ పోస్టర్లు పెద్ద ఎత్తున వెలిశాయి.  బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక భారత స్వాతంత్ర్య పోరాట విప్లవ వీరులు భగత్...
Slider జాతీయం

ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Sub Editor 2
చత్తిస్ ఘడ్ రాష్టం లోని సుక్మా , దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో సుక్మా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కూంబింగ్ లో వున్న పోలీసు లకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఒకరిపై...
Slider జాతీయం

మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు

Sub Editor 2
*మావోయిస్ట్ నేత మృతి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని  బీజాపూర్ జిల్లా కైకా, మౌస్లా మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యుడు, సెండ్రా ఎల్.ఓ.ఎస్...
Slider ఖమ్మం

వెట్ మిక్స్ టిప్పర్ ను తగలబెట్టిన మావోయిస్టులు

Satyam NEWS
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో మావోయిస్టుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దుమ్ముగూడెం మండల సరిహద్దు అయిన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట గ్రామ సమీపంలో రోడ్డు పనుల కోసం వెట్‌‌మిక్స్ తీసుకెళ్తున్న టిప్పర్‌‌ను...
Slider జాతీయం

21న సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కు మావోయిస్టుల పిలుపు

Satyam NEWS
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ముగ్గరు పౌరుల మరణానికి కారణం అయిన సిల్గేర్ కాల్పుల ఘటనకి నిరసనగా ఈనెల 21న సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కి మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆ మేరకు మావోయిస్టు పార్టీ...
Slider జాతీయం

సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి: ముగ్గురి మృతి

Satyam NEWS
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో సీఆర్ పీఎఫ్ క్యాంప్ పై నక్సల్స్ దాడి చేసిన అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరణించిన ముగ్గురు మావోయిస్టులా లేక గ్రామస్తులా అనే అంశంపై...
Slider జాతీయం

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్: ఆరుగురు పోలీసులు మృతి

Satyam NEWS
ఛత్తీస్ ఘడ్ రక్తమోడింది. మావోయిస్టులు పోలీసు బలగాలను భారీ దెబ్బకొట్టారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న భారీ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు ఆరుగురు పోలీసులు మరణించారు. ఒక మహిళా మావోయిస్టు కూడా మృతి...
Slider ప్రత్యేకం

తెలంగాణ ప్రజా ప్రతినిధుల్ని హతమార్చేందుకు మావోల ప్లాన్

Satyam NEWS
ప్రజా ప్రతినిధులను హతమార్చేందుకు మావోయిస్టుల వేసిన ప్లాన్ ను ములుగు పోలీసులు భగ్నం చేశారు. ములుగు మండలంలోని  మాన్సింగ్ తండ  గ్రామ పరిసరాల లోని  పోడు భూములలో  CPI మావోయిస్టులు మందుగుండు సామాగ్రి డంప్...
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ అడవుల్లో ఏ క్షణాన ఏమి జరుగుతుందో

Satyam NEWS
కడంబ, పూసుగుప్ప, దేవర్లగూడ, చర్ల ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు పిలుపునివ్వడంతో నేడు బంద్ విజయవంతంగా సాగుతున్నది. అయితే ఎక్కడ ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిని ఆందోళన పరుస్తున్నది. మావోల బంద్ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్...
Slider ఆదిలాబాద్

లొంగిపోయిన మావోలకు ప్రభుత్వం రిక్తహస్తం

Satyam NEWS
లొంగిపోతే ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం తీరా తాము లొంగి పోయిన తర్వాత పట్టించుకోకుండా మోసం చేస్తున్నదని మాజీ మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం వారు ధర్నాకు దిగారు....