31.7 C
Hyderabad
May 6, 2024 23: 45 PM

Tag : Minister Satyavathi Rathod

Slider వరంగల్

మేడారం జాతర భక్తులకు సకల సదుపాయాలు

Satyam NEWS
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని, పక్కా ప్రణాళికతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర...
Slider హైదరాబాద్

మంత్రి సత్యవతి రాథోడ్ కు జన్మదిన శుభాకాంక్షలు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర  గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్  పుట్టినరోజు సందర్భంగా చిల్కానగర్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్  అమీర్పేటలోని శిశు విహార్ లో మర్యాదపూర్వకంగా కలిసి...
Slider వరంగల్

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు

Satyam NEWS
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను జిల్లా ఇంఛార్జి మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ...
Slider ప్రత్యేకం

తల్లాడ వెంకన్న గుప్తా నూతన క్లాసిక్ గ్రూప్ కంపెనీ ప్రారంభం

Satyam NEWS
ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం ఇండస్ట్రియల్ లో తల్లడ వెంకన్న గుప్తా నూతన క్లాసిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, నమస్తే  షేట్ జీ సినిమా పోస్టర్ ఆవిష్కరణ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు  సత్యవతి...
Slider ప్రత్యేకం

పొడు భూముల సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూమిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం నడుంకట్టింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ శనివారం నాడు తొలి సారిగా భేటీ అయింది....
Slider ముఖ్యంశాలు

మేడారం అమ్మవార్ల ముక్కులు తీర్చుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

Satyam NEWS
ములుగు జిల్లా లో 4 వ విడత పల్లె ప్రగతి, 7 వ విడత హరిత హారంలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్య వతి రాథోడ్ , జిల్లా కలెక్టర్...
Slider వరంగల్

ములుగు జిల్లా లోని రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలి

Satyam NEWS
ములుగు జిల్లా లో ఒక్క ఎకరం కూడా ఖాలీగా ఉండవద్దని, చివరి ఆయకట్టు వరకు నీరు అందించే ప్రణాళికలు చేస్తూ, చాలా సమర్దవంతంగా అమలు   చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి...
Slider వరంగల్

నిలువ నీడ లేని నిరు పేద కుటుంబానికి ములుగు జడ్పీ చైర్మన్ అపన్నహస్తం

Satyam NEWS
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కేంద్రానికి చెందిన ఒక నిరు పేద కుటుంబం కష్టాల కడలిలో చిక్కుకుని ఉంది. అలాంటి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవడానికి నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు ములుగు జడ్పీ చైర్మన్...
Slider వరంగల్

తాగి నడపడం వల్లే మర్రిమిట్ట రోడ్డు ప్రమాదం

Satyam NEWS
మహబూబాబాద్ జిల్లా, మర్రి మిట్ట వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు మృతుల కుటుంబ సభ్యులను నేడు ఉదయం మహబూబాబాద్ జిల్లా, ఏరియా హాస్పిటల్ లో రాష్ట్ర గిరిజన, స్త్రీ –...
Slider వరంగల్

మైనింగ్ రాయల్టీ సంబంధించిన బిల్లులను విడుదల చెయ్యాలి

Satyam NEWS
ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ నేడు ఆర్ధిక మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిశారు. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామపంచాయతీ మైనింగ్ రాయల్టీ...