ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి హత్య కేసులో ఆయన సోదరుడు, కడప ఎంపి అవినాష్ రెడ్డికి సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే....
తండ్రి, ఇద్దరు కుమార్తెలు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన విశాఖపట్నం కంచరపాలెం పరిధిలో చోటుచేసుకుంది. కుమార్తెలను తండ్రి హత్య చేసి, తర్వాత అతను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భావిస్తున్నారు....
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరిగిన హత్య కేసు, చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. రెండు కేసులలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు అంశంపై...
గత ఏడాది దేశంలో అత్యంత సంచలనం కలిగించిన నేరం ఏమిటంటే ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య. ఈ హత్య సాధారణమైన నేరం కాదు. అత్యంత కరడుకట్టిన నేరస్తుడు చేసిన మాదిరిగా ఆమె ప్రియుడు అఫ్తాబ్...
ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య కేసు కంటే అత్యంత భయంకరమైన రీతిలో జార్ఖండ్లో మరో సంఘటనను జరిగింది. సాహిబ్గంజ్లోని బోరియా సంతాలిలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం వెనుక మానవ అవయవ ముక్కలు కనిపించడంతో...
ముంబైకి చెందిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. అఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) శ్రద్ధను బాగా కొట్టేవాడు. శ్రద్దా గొడవల సమయంలో గాయపడినప్పుడు.. కిందపడటం వల్ల గాయపడ్డానని చెప్పుకొచ్చింది....
ఢిల్లీ పోలీసులకు సవాల్ గా మారిన శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే మరో మర్డర్ జరిగింది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా అనుమానంతో ఒక మహిళను ప్రశ్నించడంతో ఈ మర్డర్...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. శ్రద్ధ పుట్టిన రోజు సందర్భంగా ఆమె తండ్రి బహూకరించిన బంగారు ఉంగరాన్ని హత్యానంతరం ఆఫ్తాబ్ తన వద్దే ఉంచుకున్నాడు....
కుటుంబ తగాదాల కారణంగా ముగ్గురు సోదరులను దారుణంగా కాల్చి చంపాడు ఒక యువకుడు. రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లాలోని కుమ్హెర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్రోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మూడు రోజుల...