రాష్ట్రపతి కి శస్త్రచికిత్స
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (64) ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఎడమ కంటికి కాటరాక్ట్ (శుక్లం) శస్త్ర చికిత్స చేయించుకున్నారని రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతికి కాటరాక్ట్ శస్త్ర చికిత్స జరిగిందని,...