38.2 C
Hyderabad
May 2, 2024 20: 51 PM

Tag : President of India

Slider ప్రత్యేకం

రాష్ట్రపతి కి శస్త్రచికిత్స

Satyam NEWS
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (64) ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఎడమ కంటికి  కాటరాక్ట్‌ (శుక్లం)  శస్త్ర చికిత్స చేయించుకున్నారని రాష్ట్రపతి కార్యాలయం  ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతికి  కాటరాక్ట్‌ శస్త్ర చికిత్స జరిగిందని,...
Slider నెల్లూరు

టీబి ముక్తభారత్ లో పాల్గొన్న నెల్లూరు ఎంపీ ఆదాల

Satyam NEWS
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి శుక్రవారం పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన  వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రపతి ద్రౌపతి ...
Slider ముఖ్యంశాలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి అభినందనలు

Satyam NEWS
భారత రాష్ట్రపతిగా గెలుపొంది ఈనెల 25న,ప్రమాణ స్వీకారం చేయబోయే తొలి ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము  కు విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ, పౌర స్పందన వేదిక తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు....
Slider జాతీయం

President election: ఫలితం ముందే తెలిసిన పోరాటం

Satyam NEWS
భారత దేశానికి మరో మహిళ రాష్ట్రపతి కావడానికి అవకాశం వచ్చిన సందర్భం ఇది. భారతదేశానికి మొట్ట మొదటి మహిళా రాష్ట్రపతి  ప్రతిభా పాటిల్ తర్వాత తిరిగి అటువంటి అరుదైన అవకాశం ద్రౌపది ముర్ము కి...
Slider ప్రత్యేకం

కొత్త రాష్ట్రపతి ఎవరో?

Satyam NEWS
రాష్ట్రపతి ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.అత్యున్నతమైన ఈ పదవి ఈసారి ఎవరిని వరిస్తుందో! అనే ఉత్కంఠ మొదలైంది. అధికార -విపక్షాలు రెండూ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనసులో ఎవరున్నారో… అనే ఆసక్తి...
Slider జాతీయం

రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూకు ఘనంగా ఏర్పాట్లు

Satyam NEWS
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం విశాఖపట్నంలో సోమవారం, 21 ఫిబ్రవరి 22న ప్రారంభం అవుతుంది. సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ నావల్...
Slider విశాఖపట్నం

విశాఖ వేదికగా ఈనెల 21 నుంచి ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూ

Satyam NEWS
తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈనెల 21 నుంచి నౌకాదళం శక్తిసామర్థ్యాలు, ఆధునిక యుద్ధరీతుల సన్నద్ధత తెలిపేదే ప్రెసిడెంట్ ప్లీట్‌ రివ్యూ జరగనుంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌...
Slider ప్రత్యేకం

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు

Satyam NEWS
ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బృందం నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు,...
Slider జాతీయం

ఈశాన్య రాష్ట్రానికి కొత్త గ‌వ‌ర్న‌ర్ గా తెలుగు వాడు

Satyam NEWS
విశాఖ‌కు చెందిన బీజేపీ మాజీఎంపీ కంభంపాటి హ‌రిబాబును ఆ పార్టీ అధిష్టానం మిజోరాం గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మింది.  ఈ మేర‌కు రాష్ట్ర ప‌తి కార్యాల‌యం నుంచీ ఉత్త‌ర్వులు వెలు వ‌డ్డాయి. ఇక కేంద్ర మంత్రి...
Slider జాతీయం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Satyam NEWS
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈనెల 23న ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే పదవీ వరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈనెల 24న సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ...