గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం
రానున్నభారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని అందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన...