36.2 C
Hyderabad
April 27, 2024 21: 32 PM

Tag : Siddipet

Slider మెదక్

ముదిరాజులకు ప్రభుత్వం ఆర్థిక బంధు ప్రకటించాలి

Satyam NEWS
ముదిరాజు కులస్తులకు తక్షణమే ఆర్థిక బంధు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం...
Slider మెదక్

హక్కులు సాధించాటంలే ముదిరాజులకు ఐక్యతే ముఖ్యం

Satyam NEWS
ముదిరాజులు ఐక్యతతో పోరాటం చేసినప్పుడే మనహక్కులు సాధించుకోగలమని TRMS తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట అర్బన్ మండల TRMS కమిటీ నియామక సమావేశంలో మండల సహాయ కార్యదర్శిగా పిట్ల...
Slider మెదక్

ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 2.38 కోట్ల నిధులు మంజూరు

Satyam NEWS
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలోని 31 గ్రామాల్లో డి ఎం ఎఫ్ టి ఈ పథకం కింద ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం 2.38 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఎంపీ...
Slider మెదక్

హక్కుల సాధనకు ముదిరాజుల ఏకం కావాలి

Satyam NEWS
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ముదిరాజు కులస్తుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకార సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట జిల్లా పెద్దకోడూర్ లో నేడు...
Slider మెదక్

కాళేశ్వరంతో ఆయిల్ పామ్ తోటలకు అనువుగా మారిన తెలంగాణ

Satyam NEWS
సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ పరిధిలో రైతు బాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కు మంత్రి హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. క్షీరసాగర్ లో...
Slider మెదక్

నేడు బ్లాక్ డే సందర్భంగా సిఐటియు నల్లజెండాలతో నిరసన

Satyam NEWS
సిఐటియు, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో నేడు బ్లాక్ డే నిర్వహించారు. దుబ్బాక మండల కేంద్రంతో పాటు లచ్చపెట, ఆకారం, రఘోత్తంపల్లి, గోసాన్ పల్లి, గంభీర్ పూర్,అప్పనపల్లి, గుండవెళ్ళి, అసన్...
Slider మెదక్

ఉదారత చాటిన దళిత గిరిజన ప్రజాప్రతినిధులు

Satyam NEWS
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బోప్ప పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోనాపూర్ రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దుబ్బాక మండలం మున్సిపల్ కౌన్సిలర్స్ దళిత గిరిజన ప్రజా ప్రతినిధులు బాధిత...
Slider ముఖ్యంశాలు

సిద్దిపేట ప్రభుత్వ వైద్యశాలలో దారుణ స్థితిలో కరోనా రోగులు

Satyam NEWS
‘‘నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు’’ అంటు ఆనాడు ఎవరో కడుపు మండినోళ్లు చెప్పారని సర్దుకున్నాం…కానీ ఇప్పటికీ అదే పరిస్థితి అంటూ ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కరోనా సమయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు...
Slider మెదక్

వర్ష సూచన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Satyam NEWS
వచ్చే రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల...
Slider మెదక్

ప్రజల ప్రాణాల కంటే కెసిఆర్ కు ఎన్నికలే ముఖ్యం

Satyam NEWS
రాష్ట్రంలో కరోనా మహమ్మారి తో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. సిద్దిపేట ఎన్నికల ప్రచారానికి...