36.2 C
Hyderabad
April 27, 2024 21: 34 PM

Tag : supreme court

Slider ముఖ్యంశాలు

అహోబిలం కేసులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Murali Krishna
అహోబిలం మఠం కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మఠం సాధారణ కార్యకలాపాలతో ప్రభుత్వానికి ఏం సంబంధమని మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలనుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని అందులో...
Slider జాతీయం

బీహార్ లో ప్రారంభమైన కుల గణన

Bhavani
బీహార్‌లో జరుగుతున్న కుల, ఆర్థిక గణనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సైన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కుల గణనను నిషేధించాలని పిటిషన్‌లో కోర్టును డిమాండ్...
Slider జాతీయం

జోషిమఠ్ కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు

Bhavani
జోషిమఠ్‌ భూమి కుంగుపోతున్న కేసులో కేంద్రానికి దిశానిర్దేశం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించవచ్చని, విపత్తును ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని డిమాండ్ చేయవచ్చని పిటిషనర్‌కు కోర్టు స్వేచ్ఛను ఇచ్చింది....
Slider సంపాదకీయం

ఈ అధికారులకు కనువిప్పుకలిగేదెప్పుడు?

Bhavani
జీవో నెంబరు ఒకటి ని రాష్ట్ర హైకోర్టు ఈ నెల 23 వరకూ నిలుపుదల చేయడం జగన్ ప్రభుత్వానికి తీరని దెబ్బగానే చెప్పాలి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఎన్ని వచ్చినా...
Slider జాతీయం

సుప్రీంకోర్టుకు చేరిన జోషిమఠ్ భూమి కుంగుబాటు అంశం

Bhavani
ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ ప్రాంతంలో భూమి కుంగిపోయిన అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ అంశంపై అత్యవసర విచారణ అవసరమని, ఈ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని...
Slider చిత్తూరు

తిరుపతి చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Bhavani
నేటి నుండి ఈ నెల 29 వరకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై చంద్రచూడ్ తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గం. లకు తిరుపతి...
Slider ఆధ్యాత్మికం

శబరిమలపై పుస్తకం చిలుకూరు బాలాజీకి అంకితం

Bhavani
సెప్టెంబరు 2018లో, భారత అత్యున్నత న్యాయస్థానం, పునరుత్పత్తి వయస్సు (10 నుండి 50 ఏళ్ల) వయస్సు గల స్త్రీలకు ఆలయంలో ప్రవేశం కల్పించాలన్న తీర్పును అమలుచేయాలని శబరిమల ఆలయంపై వత్తిడి తెచ్చింది. కోర్టు అనాదిగా...
Slider ముఖ్యంశాలు

సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం 

Murali Krishna
ఇటీవల రహదారులపై జరుగుతున్న అనేక ప్రమాదాలపై భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) సంచలన నిర్ణయం తీసుకుంది. రహదారులు, జాతీయ రహదారులపై అదేవిధంగా వంతెనలపై ఎలాంటి దాన్యం ఆరబోసిన సంబంధిత రైతుపై కేసు నమోదు చేయడంతో...
Slider విశాఖపట్నం

రాజధానిని మార్చే అధికారం జగన్ కు లేదు

Bhavani
రాజధాని మార్చే అధికారం సీఎం జగన్‌కు లేదని తాను ఎప్పుడో తాను చెప్పానని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. తాను చెప్పిన విషయమే సుప్రీంకోర్టు తీర్పుతో రుజువైందని ఆయన తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ...
Slider ముఖ్యంశాలు

వివేకా హత్య కేసు తెలంగాణ కు

Murali Krishna
వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణను  తెలంగాణ రాష్ట్రానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. వివేకా కూతురు సునీత అభ్యర్థన మేరకు కేస్ ని తెలంగాన కి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు  నిర్ణయం తీసుకున్నది. వివేకా...