39.2 C
Hyderabad
May 3, 2024 14: 49 PM

Tag : Tirupati Municipality

Slider చిత్తూరు

అలిపిరి జూ పార్క్ రోడ్ లో స్టార్ హోటల్ కు అనుమతి వద్దు

Satyam NEWS
తిరుమల శ్రీవారి శేషాచలం కొండను ఆనుకొని జూపార్క్ సైన్స్ సెంటర్ ల మధ్యలో ఏడు,ఐదు నక్షత్రాల హోటల్ ల నిర్మాణం చేపడితే పవిత్రతతో పాటు ముఖ్యంగా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాయలసీమ...
Slider చిత్తూరు

బలిజ కులస్తులు రాజ్యాధికారం కోసం పోరాడాలి

Satyam NEWS
వచ్చే  ఎన్నికల్లో  జనాభా ప్రాతిపదికనే  అన్ని  రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులు జరపాలని గ్రేటర్ రాయలసీమ బలిజ ప్రముఖులు  డిమాండ్ చేశారు.  ఆదివారం తిరుపతిలో  గ్రేటర్  రాయలసీమ బలిజ సమన్వయ సమితి సమావేశం జరిగింది....
Slider చిత్తూరు

పిడుగుపాటు తో దొరవారి సత్రంలో బాలుడి మృతి

Satyam NEWS
తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం, పాలెంపాడు గ్రామంలో పిడుగుపాటుకు 15 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములతో కూడిన భారీ ఈదురు గాలులు వీచాయి....
Slider చిత్తూరు

కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతయినా వుంది

Satyam NEWS
తిరుపతి కళాకారుల సంక్షేమ సంఘం “సుబ్బరాజు నాట్య కళాపరిషత్” తిరుపతి వారి 58వ వార్షిక కళా సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా శనివారం మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
Slider చిత్తూరు

రాయలచెరువు రోడ్డు లోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో భద్రత కొరత

Satyam NEWS
తిరుపతి నగరంలోని డి.ఆర్ మహల్, వెస్ట్ చర్చి కాంపౌండ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వర్షపు నీరు బయటకు వెళ్ళలేక రోజుల తరబడి చెరువులను తలపిస్తూ వాహన రాకపోకలకు, పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ...
Slider చిత్తూరు

జిల్లాల విభజన ప్రక్రియకు గడువును పొడిగించండి

Satyam NEWS
జిల్లాల విభజన పారదర్శకంగా జరగాలంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్,ఆర్ధిక నిపుణులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ జరపాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్...
Slider చిత్తూరు

ఘనంగా తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS
తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలతో తిరుపతి మరింత ఆధ్యాత్మిక  శోభ ను సంతరించుకుంది. మానవ వికాస వేదిక చైర్మన్ హోదాలో తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక...
Slider చిత్తూరు

“తిరుపతి జిల్లా” గా పేరు మార్చాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో వున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా  పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు....
Slider చిత్తూరు

తిరుపతి స్మార్ట్ సిటీ ప్రజలకు తప్పని “వర్షాకాలం తిప్పలు”

Satyam NEWS
టీటీడీ, నగరపాలక సంస్థ, తుడా, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం తిరుపతి ప్రజలకు శాపంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కపిలతీర్థం మాల్వాడి గుండం ద్వారా...
Slider చిత్తూరు

విద్యుత్ “ట్రూ అప్” చార్జీలకు వ్యతిరేకంగా తిరుపతిలో కాంగ్రెస్ ధర్నా

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ “ట్రూ అప్” ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్నీ వ్యతిరేకిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా నిర్వహించింది. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ పిలుపు మేరకు సోమవారం నగర...