తిరుమల శ్రీవారి శేషాచలం కొండను ఆనుకొని జూపార్క్ సైన్స్ సెంటర్ ల మధ్యలో ఏడు,ఐదు నక్షత్రాల హోటల్ ల నిర్మాణం చేపడితే పవిత్రతతో పాటు ముఖ్యంగా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాయలసీమ...
వచ్చే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికనే అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులు జరపాలని గ్రేటర్ రాయలసీమ బలిజ ప్రముఖులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతిలో గ్రేటర్ రాయలసీమ బలిజ సమన్వయ సమితి సమావేశం జరిగింది....
తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం, పాలెంపాడు గ్రామంలో పిడుగుపాటుకు 15 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములతో కూడిన భారీ ఈదురు గాలులు వీచాయి....
తిరుపతి కళాకారుల సంక్షేమ సంఘం “సుబ్బరాజు నాట్య కళాపరిషత్” తిరుపతి వారి 58వ వార్షిక కళా సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా శనివారం మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
తిరుపతి నగరంలోని డి.ఆర్ మహల్, వెస్ట్ చర్చి కాంపౌండ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వర్షపు నీరు బయటకు వెళ్ళలేక రోజుల తరబడి చెరువులను తలపిస్తూ వాహన రాకపోకలకు, పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ...
జిల్లాల విభజన పారదర్శకంగా జరగాలంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్,ఆర్ధిక నిపుణులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ సేకరణ జరపాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్...
తిరుపతి 892వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలతో తిరుపతి మరింత ఆధ్యాత్మిక శోభ ను సంతరించుకుంది. మానవ వికాస వేదిక చైర్మన్ హోదాలో తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ పాలక...
ఆంధ్రప్రదేశ్ లో వున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు....
టీటీడీ, నగరపాలక సంస్థ, తుడా, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం తిరుపతి ప్రజలకు శాపంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కపిలతీర్థం మాల్వాడి గుండం ద్వారా...
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ “ట్రూ అప్” ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్నీ వ్యతిరేకిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా నిర్వహించింది. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ పిలుపు మేరకు సోమవారం నగర...