28.7 C
Hyderabad
April 28, 2024 09: 59 AM

Tag : Uttamkumarreddy MP

Slider నల్గొండ

అభివృద్ధి కోసం గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ వరకు పోరాడతాం

Satyam NEWS
కృష్ణ నది జలాలను హుజుర్ నగర్ ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని టిపిసిసి చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశంలో...
Slider నల్గొండ

హుజూర్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకుందాం

Satyam NEWS
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలని  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేడు జరిగిన హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య...
Slider సంపాదకీయం

ఇప్పటికి బుద్ధి మార్చుకోలేని తెలంగాణ వృద్ధ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే ఏమని తిట్టాలో కూడా అర్ధం కావడం లేదు. తెలంగాణ లోని 119 నియోజకవర్గాలలో ఇంకా 20 నుంచి 25 శాతం ఓటు బ్యాంకు ఇంకా ఆ పార్టీకి...
Slider నల్గొండ

అచ్చేదిన్ అంటే ఇదేనా ? అధిక ధరలతో ప్రజలు చస్తుంటే…

Satyam NEWS
ఏడేళ్ల క్రితం దేశం అభివృద్ధి పథంలో పయనించి ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన ఆర్థిక దేశంగా ఎదిగిన క్రమంలో నరేంద్ర మోడీ పాలన ఈ దేశాన్ని ప్రపంచంలో పేద దేశంలో ఒక దేశంగా నిలిచిందని TPCC...
Slider ముఖ్యంశాలు

కరోనా కేసుల్లో ఉచిత వైద్యం కోసం కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

Satyam NEWS
కరోనా బాధితుకలు ఉచిత వైద్యం అందివ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ లో తలపెట్టిన సత్యాగ్రహదీక్షను  టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు మల్లు...
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన తెరాస బహిష్కృత మున్సిపల్ కౌన్సిలర్

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ  బహిష్కృత  3వ, వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి శనివారం ఉదయం టి.పి.సి.సి అధ్యక్షుడు,నల్గొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో...
Slider మెదక్

2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం

Satyam NEWS
పటాన్ చెరు లోని TRR మెడికల్ కళాశాలలో పంచాయతీ రాజ్ సంఘటన్ శిక్షణా శిబిరంలో బుధవారం TPCC ప్రెసిడెంట్, MP కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఎఐసిసి పంచాయతీ రాజ్ సంఘటన్...
Slider సంపాదకీయం

ఆఖరి శ్వాస తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్

Satyam NEWS
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బేస్ కదలిపోతున్నది. ఇప్పటికే పోయింది పోగా మిగిలింది కూడా పోతున్నది. ఇదేదో కొండా విశ్వేశ్వరరెడ్డి వెళుతున్నాడని చెబుతున్నది కాదు. తెలంగాణ లో తిష్ట వేసుకు కూర్చున్న టీఆర్ఎస్ పార్టీని సవాల్...
Slider నల్గొండ

ఉత్తమ్ కు రాఖీ కట్టిన ఆయన సోదరి

Satyam NEWS
రాఖీ పండుగ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సోదరి రాఖీ కట్టారు. ఇంట్లో మెట్లపై నుంచి జారి పడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి...