ఖమ్మం జిల్లా పర్యటనలో షర్మిలకు అస్వస్థత
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఖమ్మం జిల్లాకు వచ్చిన ysrtp అధ్యక్షురాలు షర్మిల స్వల్ప అస్వస్తతకు గురయ్యారు. ఆదివారం ఉదయం కొణిజెర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంకు చేరుకున్న ఆమె మొక్కజొన్న పంటలను పరిశీలించి...