27.7 C
Hyderabad
May 15, 2024 05: 15 AM

Tag : YSRCP

Slider శ్రీకాకుళం

సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూ సర్వే

Bhavani
రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్‌ పోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని...
Slider సంపాదకీయం

మళ్లీ గుండెల్లో దడ: బాబుకు మోదీ పిలుపు

Bhavani
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య కలిస్తే ఒక పెద్ద సంచలనం అయింది. చంద్రబాబునాయుడిని తరచూ ఢిల్లీ రమ్మంటూ ప్రధాని ఆహ్వానించారని వార్తలు వెలువడ్డాయి. దాంతో ఒక్క సారిగా...
Slider ప్రత్యేకం

ఏపిలో ఎటూ తేలని రాజకీయ లెక్కలు

Bhavani
బీజేపీ ఏ పార్టీతో ఉంటే లాభం..ఏ పార్టీ తో ఉంటే నష్టం.. అదేనండి టీడీపీ తోనా..లేక వైకాపా తోనా.. ఒకసారి స్టోరీ లోకి వెళ్దాం ..వైకాపా ఎవరితోను మాకు పొత్తు అవసరం లేదు.. సింహం...
Slider గుంటూరు

రైతును ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మ హత్యలే శరణ్యం

Bhavani
ఈ రబీ సీజన్ లో రైతును ఆదుకునే ఏఒక్క పని రాష్ట్రప్రభత్వం చేపట్ట లేదని ఇదే విథానం కొనసాగితే ఆత్మహత్యలే గతి అని TDP రైతువిభాగం నేతలు వాపోయారు. శుక్రవారం తెనాలిలోని TDP కార్యాలయంలో...
Slider కర్నూలు

ప్రజలు కట్టిన పన్నులతో జగన్ మత రాజకీయాలు

Bhavani
అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా డబ్బుల పంపిణీతో పాలన సాగిస్తూ, ఇమామ్ లకు, మౌజంలకు, పాస్టర్లకు నెల నెలా క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి...
Slider కడప

భూ కబ్జాలపై టీడీపీ నేత భత్యాల ఆగ్రహం…

Bhavani
అన్నమయ్య జిల్లా నందలూరు లో బుధవారం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు టీడీపీ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందలూరు లోని వైసీపీ లోని ఇరువర్గాల వారు...
Slider నల్గొండ

ఏపి సీఎం జగన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన పిల్లుట్ల రఘు

Bhavani
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు సోమవారం ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి ని...
Slider శ్రీకాకుళం

దాయాదులపై వైసీపీ నేతల దాష్టీకం

Bhavani
ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జగన్ రెడ్డి బాబాయ్ ని చంపిస్తే.. వైసీపీ నేతలు పట్టపగలు నడివీధిలో మహిళల్ని సజీవ సమాధి చేసే ప్రయత్నాలు చేశారని టిడిపి జాతీయ...
Slider తూర్పుగోదావరి

వైసీపీ ప్రభుత్వం కాపులకు చేసిన మేలు ఏమిటి?

Bhavani
వైసీపీ కాపు నేతలకు హఠాత్తుగా కాపులపై ప్రేమ పుట్టుకు వచ్చిందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు అన్నారు. కోనసీమ జిల్లాలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మూడున్నర...
Slider గుంటూరు

సవాల్ కు సై…చర్చకు సిద్ధమా?

Bhavani
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరిస్తున్నానని టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా౹౹చదలవాడ మాట్లాడుతూ...