కాపు జాతిని తమవైపు తిప్పుకునే ఎత్తుగడ: టీటీడీకి ముద్రగడ
తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ గా ప్రముఖ కాపు జాతి నాయకుడుగా ఇప్పటి వరకూ నిలిచిన ముద్రగడ పద్మనాభం ను నియమించేందుకు వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. టీటీడీ బోర్డు చైర్మన్...